ముస్తాబాద్, నవంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి): బిఆర్ఎస్ నాయకులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ముస్తాబాద్ ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో తమ ఓటుహక్కును పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ మండల అధ్యక్షులు సంతోష్ రావు, గుర్రాల రమేష్ రెడ్డి, గూడూరు భరత్, చెవుల మల్లేష్ యాదవ్, కొండా శ్రీనివాస్ గౌడ్, కనమేని శ్రీనివాస్ రెడ్డి, కుక్కల దేవేందర్, పిట్ల విఠ్ఠల్, తదితర బిఆర్ఎస్ నాయకులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసందర్భంగా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సంతోష్ రావు, రమేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఓటర్లు అందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనీ కోరారు. సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కే.టి.రామారావు అధిక మెజార్టీతో గెలుపొందాలని కోరారు.
108 Views30వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2022, జిల్లా స్థాయి ప్రదర్శన పోటీలను తేదీ 19/11/2022. వేదిక టీటీసీ భవన్, సిద్దిపేటలో నిర్వహించిన పోటీలో రాయపోల్ పరిధిలోని బేగంపేట్ విద్యార్థి మాస్టర్. బోయిని మనోజ్ కుమార్ (9వ తరగతి) మార్గదర్శి ఉపాధ్యాయులు యరమాల చిన్న బ్రహ్మయ్య. (భౌతిక శాస్త్రం) ప్రోత్సహంతో “ప్లాస్టిక్ వ్యర్ధాలు. మానవునికి చేసే హానీ – వాటి పర్యావరణ అనుకూల పరిస్కారాలు అనే అంశం ఫై అత్యున్నత ప్రదర్శన చేసి వచ్చిన 90 […]
45 Viewsతెలంగాణ రాష్ట ఎన్నికల కమిషన్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం రాయపోల్ మండల స్థాయిలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది. గ్రామ పంచాయితీల వారీగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నోటీసు బోర్డులో పెట్టడం జరిగింది. వాటిపై అభ్యంతరాలు ఏవైనా ఉంటే తెలుపుటకు కోరడం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీడీఓ బాలయ్య, ఎంపీవో శ్రీనివాస్, బీజేపీ మండల శాఖ అధ్యక్షులు రాజా గౌడ్, బి ఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు సత్యం, […]
174 Viewsఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామం లో గ్రామ ప్రజలు ప్రజా గాయకుడు గద్దర్ కు శ్రద్ధాంజలి ఘటించారు మంగళవారం రోజున ప్రజా యుద్ధ నౌక, పేద ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమ కెరటం ప్రజా గాయకుడు గద్దర్ గారి మృతి తీవ్ర విచారకరం అని ఖానాపురం లక్ష్మణ్ మాదిగ అన్నారు వారి కుటుంబానికి మా గ్రామం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తు దుమాల గ్రామంలో […]