ముస్తాబాద్, నవంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి) సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గెలిపే లక్ష్యంగా పోటాపోటీగా ప్రచారం నిర్వహించి ధీమా వ్యక్తంచేస్తూ తమదైన శైలిలో అభ్యర్థులు తమ తమ ఓటు హక్కును గురువారం ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపయోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏదునూరి భానుచందర్, దీటి భాను, ఆరుట్ల మహేందర్ రెడ్డి,
దీటి దేవయ్య, రంజాన్ బ్రదర్స్, శీల ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు కార్యకర్తలు, తదితరులు కలిసి ఓటు హక్కును వినియోగించుకొని విజయం మాదేనని భీమా వ్యక్తం చేశారు.




