ప్రాంతీయం

సహారా ఇండియా అధినేత సుబ్రత రాయ్ కన్నుమూత

212 Views

నవంబర్ 15

సహారా ఇండియా బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు సుబ్రత రాయ్ (75) మంగళవారం రాత్రి కన్నుమూశారు.

అనారోగ్య సమస్యలతో చాలా కాలం నుండి బాధపడుతూ ముంబైలోనీ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి సహారా ఇండియా వ్యవస్థాపకులు కన్నుమూశారు.

అంతేక్రియల నిమిత్తం రాయ్ భౌతికకాయాన్ని స్వస్థలానికి  ఉత్తర్ ప్రదేశ్, లక్నోలోనీ ఆయన నివాసానికి నేడు తీసుకురానున్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *