ప్రాంతీయం

సహారా ఇండియా అధినేత సుబ్రత రాయ్ కన్నుమూత

240 Views

నవంబర్ 15

సహారా ఇండియా బ్యాంకింగ్ వ్యవస్థాపకుడు సుబ్రత రాయ్ (75) మంగళవారం రాత్రి కన్నుమూశారు.

అనారోగ్య సమస్యలతో చాలా కాలం నుండి బాధపడుతూ ముంబైలోనీ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి సహారా ఇండియా వ్యవస్థాపకులు కన్నుమూశారు.

అంతేక్రియల నిమిత్తం రాయ్ భౌతికకాయాన్ని స్వస్థలానికి  ఉత్తర్ ప్రదేశ్, లక్నోలోనీ ఆయన నివాసానికి నేడు తీసుకురానున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *