
సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 16 (TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన నర్రా నర్సయ్య (75) మరణించిన విషయం తెలిసుకొని ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యం గ్రామ ఉపసర్పంచ్ లింగాల ముత్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ, కులం పెద్దమనిషి నర్ర నర్సింలు కొలకడి లింగాల కనకయ్య బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు లింగాల జాంగిర్, గ్రామస్తులు లింగాల కనకయ్య,రవి,రాజు,మల్లేష్, శ్రీకాంత్,వెంకటయ్య, శ్రీను చంద్రయ్య,సురేష్, మల్లయ్య ,K.సాయిలు నర్రా అనిల్, తోడేటి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.




