రాజకీయం

సింగరేణి కార్మికులతో టిఆర్ఎస్ ఎమ్మెల్యే

301 Views

శ్రీరాంపూర్ RK 6 మైన్ వద్ద ఈ రోజు గేట్ మీటింగ్ లో ఎన్నికల ప్రచారం చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి కార్మికులందరూ, కారు గుర్తుకే ఓటు వేయాలని, తనని మరో సారి దీవించాలని కోరారు..

ఈఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు ,TBGKS నాయకులు,పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *