92 Viewsదేవరకద్ర నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులతో టేలి కాన్ఫరెన్స్ లో మాట్లాడిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రతి గ్రామం నుండి వచ్చి కలశాలను తీసుకొచ్చి, కృష్ణ జలాలను గ్రామాలకు కలశాలలో కృష్ణ జలాలను తీసుకెళ్లాలని తెలిపారు 17 వ తేదీన నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని దేవాలయాల్లో కృష్ణ జలాలతో దేవుళ్ళ పాదాలు కడగాలి ఆ జలాలను చెరువుల్లో కుంటల్లో చల్లుకోవలని పిలుపునిచ్చారు 16 న ముఖ్యమంత్రి నార్లాపూర్ కంట్రోల్ రూమ్ వద్ద స్విచ్ […]
97 Views–బీసీ బిడ్డ నీలం మధు ను గెలిపించే బాధిత మాదే –కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాక్తిరి బాబు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట (ఏప్రిల్ 20) బీసీ బిడ్డ నీలం మధు ను గెలిపించే బాధ్యత మాదే అని ములుగు మండలం అచ్ఛాయి పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాకీర్తి బాబు అన్నారు. శనివారం మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ కార్యక్రమానికి […]
163 Viewsమంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్ హైదరాబాద్:అక్టోబర్ 13 ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఇవాళ నిజామాబాద్ జిల్లాకు వెళ్లనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఉదయం 9 గంటలకు ఆయన ప్రగతిభవన్ నుంచి హెలిక్యాప్టర్లో బయలుదేరనున్నారు. ఉదయం 10 గంటలకు జిల్లాలోని వేల్పూర్కు సీఎం చేరుకోనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వేల్పూర్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల […]