337 Viewsఆదివాసుల ట్రైకార్ లోన్స్ ఏమయ్యాయి? పట్టించుకోని అధికారులు ఏటూరునాగారం,సెప్టెంబర్ 03 ఏటూరునాగారం ఐటిడిఏ పరిధిలో 2020-21 రుణాలు మంగపేట మండలంలో ట్రైకా రుణాలు మంజూరై గ్రామ సభల ద్వారా ఎన్నికైన 274 లబ్ధిదారులకు మంజూరైన రుణాలు ఇవ్వాలని సభ్యులం దరికీ సబ్సిడీ డబ్బులు బ్యాంకు ఖాతాకు జమకాక (ఐటిడిఏ) చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్న అధికారులు ఆదివాసుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆదివాసీలు వారి బాధలు అధికారులకు అర్థం కావడం లేదని తీవ్రంగా మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర […]
284 Views– – – జిల్లా ఎస్పీలు, కమిషనర్లతో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి . ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని ,నేరస్తులకు శిక్షల శాతం పెంచే విధంగా అధికారులు చర్యలు ఉండాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం డీజీపీ ఆఫీస్ నుండి జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్ ల తో నేర,ఫంక్షన్ వర్టికల్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ….పెండింగ్ కేసులను […]
81 Views కరీంనగర్ డిసిసి అధ్యక్షులు,చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూడిద రాజేందర్ TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూడిద రాజేందర్ తాను అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టినందుకుగాను ఈ ప్రాంత వాసి అయిన కరీంనగర్ డిసిసి అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను కరీంనగర్ లోని వారి నివాసంలో సోమవారం ఉదయం మర్యాదపూర్వకంగా […]