ప్రాంతీయం

80 కోట్ల 50 లక్షల నిధులతో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన

103 Views

అక్టోబర్ 7 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:

హాజీపూర్ మండల రైతాంగానికి మేలు చేసే విధంగా 1 పి ఎం సి సామర్ధ్యంతో గోదావరి నీటిని ఎత్తిపోసే విధంగా
రూ80 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న పడ్తనపల్లి లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్ట్కు భూమి పూజ – శంకుస్థాపన చేసిన ఆర్థిక వైద్య ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖామాత్యులు  తన్నీరు హరీష్ రావు.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ దండే విఠల్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, రైతులు, పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *