115 Views – ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు రాఖీ కట్టిన అక్క, చెల్లెలు – నియోజకవర్గ ప్రజలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రతినిధి (చారకొండ వెంకటేష్) : అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రాతికగా రాఖీ పండుగ సందర్భంగా గురువారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హైదరాబాద్ తన నివాసంలో అక్క చెల్లెలు రాఖీ కట్టి స్వీటు తినిపిస్తూ ఆశీర్వదించారు. ఈ […]
65 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి1 (24/7న్యూస్ ప్రతినిధి) నేడు ఆదివారం ఉదయం11.గంటల నుండి కళ్యాణ మహోత్సవం తీర్థ ప్రసాద వితరణ అనంతరం ఆలయం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రుక్మిణి వేణుగోపాల స్వామి కృపకు ఆస్వామి కరుణా వీక్షణకు హాజరు కావలసిందిగా భక్తజన బృందం శ్రీ శృంగేరి శంకరమఠము శాఖ వాసుదేవాశ్రమము గ్రామము బంధనకల్ మండలం ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లావారు ఆహ్వానించుచున్నారు. శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీ దేవిల […]
257 Viewsరాయపోల్ మండల పరిధిలోని రాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మాక్ పోలింగ్ (నమూనా ఎలక్షన్)ను విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులకు ఎన్నికల విధానంపై ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకు మాక్ పోలింగ్ను నిర్వహించినట్లు ప్రధానోపాధ్యాయులు సత్తయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్య బద్దంగా జరిగే ఎన్నికలకు సంబంధించి విధి విధానాలు నియమాలు నిర్వహణ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ మాక్ పోలింగ్ ద్వారా […]