24/7 తెలుగు న్యూస్
సెప్టెంబర్ 12 శంషాబాద్ మున్సిపల్
మున్సిపల్ పరిధిలోని 50 మంది లబ్ధిదారులకు 50,05,800/- యాభై లక్షల ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు)* మున్సిపల్ పరిధిలోని బేగమ్స్ ఫంక్షన్ హాల్ లో కళ్యాణ లక్ష్మీ, షాదిముభారక్, చెక్కులు* పంపిణీ చేసిన రాజేంద్రనగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ మున్సిపల్ చైర్ పర్సన్ కోలన్ సుష్మ మహేందర్ రెడ్డి, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, ఏ ఏం సి చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, బి.ఆర్.ఎస్ పార్టీ మండల్ అధ్యక్షులు చంద్రారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, మరియు బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.
