రాజకీయం

కొండ ఎల్లయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించిన పొన్నం

180 Views

సిద్దిపేట జిల్లా నవంబర్ 13
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి కొండ ఎల్లయ్య గుండె పోటుతో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి పొన్నం ప్రభాకర్ మృతుని నివాసానికి వెళ్లి ఎల్లయ్య పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *