Breaking News

తిరుమలాయ పాలెం మండలంలోని అర్హులైన వారందరికీ ఇండ్లు మంజూరు చేయాలి,

229 Views

తిరుమలాయ పాలెం మండలంలోని అర్హులైన వారందరికీ ఇండ్లు మంజూరు చేయాలి, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు దామర్ల సతీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, గత తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏ ఒక్కరికి ఇండ్లు మంజూరు చేయకపోగా ప్రజలు ఎదురుచూస్తూ మిగిలిపోతున్నారు ఈసారైనా ప్రభుత్వం ప్రజల్ని మధ్యతరగతి వాళ్లని గుర్తించాలి

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *