తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణలో మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మరియు సమస్య ఆత్మకమైన పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
రెండు లక్షల 50 వేల పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు.
రెండు లక్షల పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు మరియు పార మిలిటరీ బలగాలను ఏర్పాటు చేసిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా.
