ప్రాంతీయం

బోర్ వేయించిన ప్రజాప్రతినిదులకు కృతజ్ఞతలు తెలిపిన సంఘ సభ్యులు…

439 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 8, మండలంలోని తెర్లుమద్ది గ్రామంలో ఎంపిటిసి బైతి దుర్గమ్మ తనయుడు నవీన్ చొరవతో బీరప్పగుడివద్ద మండల పరిషత్ నిధులతో 80, వేల రూపాయల వ్యయంతో బోర్ వేశారు. మరియు జిల్లా పరిషత్ నిధులతో అట్టి బోర్ బావికి మోటార్ బిగించారు. ఈకార్యక్రమంలో అట్టి బోరుకు సహకరించిన ఎంపీపీ జనగామ శరత్ రావు, జెడ్పిటిసి గుండం నరసయ్యని, గ్రామ ఎంపీటీసీని కురుమ సంగం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *