ప్రాంతీయం

వర్గల్ మండలంలోని మజీద్ పల్లి గ్రామంలో పోచమ్మ గుడికి గంగపుత్రుల విరాళం.

89 Views

వర్గల్ మండలంలోని మజీద్ పల్లి గ్రామంలో గల గంగపుత్ర సంఘం వారు పోచమ్మ గుడి ప్రారంభోత్సవానికి 40,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మజీద్ పల్లి గ్రామ సర్పంచ్  రాములు గౌడ్, మండల ఎంపీపీ, గంగపుత్ర సంఘం వారు, గ్రామ యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *