వర్గల్ మండలంలోని మజీద్ పల్లి గ్రామంలో గల గంగపుత్ర సంఘం వారు పోచమ్మ గుడి ప్రారంభోత్సవానికి 40,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మజీద్ పల్లి గ్రామ సర్పంచ్ రాములు గౌడ్, మండల ఎంపీపీ, గంగపుత్ర సంఘం వారు, గ్రామ యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.
74 Views పారిశుద్ధ కార్మికునికి రాఖీ కట్టిన కొండ రేణుక ఎల్లారెడ్డిపేట.అనాధగా ఉన్న ఓ తమ్మునికి అక్క అయ్యింది. రాఖీ కట్టింది. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ పంచాయితీ పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న తల్లి దండ్రులు లేని అనాధ అని తెలుసుకొని గురువారం కొండ రేణుక రమేష్ దంపతులు తమ స్వగృహానికి పిలిపించుకొని రాఖీ కట్టి మిఠాయి తినిపించి సోదర భావం వ్యక్తపరిచి తన ఔదార్యాన్ని చాటుకుంది. ఈ సందర్భంగా కొండ రేణుక మాట్లాడుతూ రాఖీ కట్టడానికి […]
242 Viewsమున్సిపల్ పరది గజ్వేల్ లో జోరుగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మ రథం పడుతున్న ప్రజలు* న్యూస్ 5, నవంబర్ తూముకుంట నర్సారెడ్డి వారి గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొని రావటం కోసం గజ్వేల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తూముకుంట నర్సారెడ్డి కూతురు ఆకాంక్ష రెడ్డి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో చేస్తామని.. కౌలు […]
117 Views కోనరావుపేట మండలం లో ఇటీవల ఆత్మహత్య చేసుకొని మరణించిన కోనరావుపేట మండలం మల్కపేట గ్రామానికి చెందిన ఆకుల రామదాసు కుటుంబాన్ని శనివారం రోజున ఎంపీపీ చంద్రయ్య గౌడ్ తో కలిసి జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలు అరుణా రాఘవరెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ అరుణ రాఘవరెడ్డి మాట్లాడుతూ రామదాసు మల్కపేట్ గ్రామంలో చాలా రోజుల […]