వర్గల్ మండలంలోని మజీద్ పల్లి గ్రామంలో గల గంగపుత్ర సంఘం వారు పోచమ్మ గుడి ప్రారంభోత్సవానికి 40,116 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మజీద్ పల్లి గ్రామ సర్పంచ్ రాములు గౌడ్, మండల ఎంపీపీ, గంగపుత్ర సంఘం వారు, గ్రామ యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.
119 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సోమవారం గజ్వేల్ న్యూరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మరియు మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్. డాక్టర్ వై శ్రీకాంత్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మరియు మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ లను శాలువాతో ఘనంగా సత్కరించారు.మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో నరాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా గజ్వేల్ […]
238 Views– నిరాదరణకు గురైన వయో వయోవృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. – -రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ. సిరిసిల్ల 07, ఫిబ్రవరి2024: మేమే మీ బంధువులం!….. అధైర్యపడవద్దు….నిరాదరణకు గురైన వయో వయోవృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందనీ *రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ* భరోసానిచ్చారు. బుధవారం జిల్లా పర్యటనలో భాగంగా ఆమె మండేపల్లి ప్రభుత్వ వయోవృద్ధుల కేంద్రాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి,స్థానిక సంస్థల […]
104 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 18 (24/7న్యూస్ ప్రతినిధి) భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 12న గురుకుల విద్యార్థులు ఎన్నో ఆశలతో చిగురించిన విద్యకుసుమం నెలరాలింది అని భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జిబ్లీక్ పల్లి గ్రామానికి చెందిన విద్యార్థి ప్రశాంత్ సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అస్వస్థతకు గురై ఐదు రోజులు గా మృత్యువుతో పోరాడిన విద్యార్థి ప్రశాంత్ […]