ప్రాంతీయం

ప్రమాదవశాత్తు కాలుజారి వ్యవసాయ బావిలో పడి మహిళ మృతి…

542 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 21, శుక్రవారం రోజున ఉదయం సుమారు 7 గంటల 30 నిమిషాల మద్దికుంట గ్రామానికి చెందిన పలాటిలక్ష్మీ భర్త నర్సింలు వయసు 56 సంవత్సరాలు అనునామే తన వారి పొలమును చూసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి వ్యవసాయబావిలో పడి చనిపోయినాది అని మృతురాలి కొడుకు పలాటి సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని ఏఎస్ఐ వెంకటరమణ పత్రికా ప్రకటనలు తెలిపినారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు.

 

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *