శ్రీ రామనవమి సందర్భంగా ఆవాలను ఉపయోగించి ఎనిమిది అడుగుల భారీ శ్రీరాముని చిత్రాన్ని చిత్రించి ఆవిష్కరించనున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీరామకోటి భక్త సమాజం వవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు.
144 Views ఆర్యవైశ్య కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని గజ్వేల్ ఆర్యవైశ్య సంఘం ముక్తకంఠంతో డిమాండ్ చేశారు ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో కిరాణా వర్తక సంఘం, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు వినాయక చవితి పండుగ పూజా సామాగ్రి నెలకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్, కిరాణావర్ధక సంఘం అధ్యక్షులు సిద్ధి […]
20 Viewsమంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం. అడవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో వన్యప్రాణులకు హాని – అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ శ్రావణి జైపూర్ : అడవులు, ప్లాంటేషన్ లలో పేరుకుపోయే ప్లాస్టిక్,ఇతర వ్యర్థ పదార్థాలతో పర్యావరణం కాలుష్యం కావడమే కాకుండా వన్య ప్రాణులకు హాని కలుగుతుందని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ శ్రావణి అన్నారు. అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం సాయంత్రం జైపూర్ మండలంలోని కాన్కూరు సమీపంలో ఉన్న […]
67 Viewsసుప్రీంకోర్టు తీర్పు సామాజిక న్యాయం వైపు నిలిచింది ఉమ్మడి మెదక్ జిల్లా మాదిగ విద్యార్థి సమైక్య జిల్లా మాజీ అధ్యక్షుడు సింహాచలం మాదిగ అన్నారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 సంవత్సరాలుగా వర్గీకరణ చేయాలని ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఎస్సీ వర్గీకరణ చేయాలని అనేక రకాల పోరాటాలను తీసుకొని కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఎమ్మార్పీఎస్ ఉద్యమ ఫలితంగా సామాజిక న్యాయాన్ని గ్రహించి ఎస్సీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ అవసరమని […]