శ్రీ రామనవమి సందర్భంగా ఆవాలను ఉపయోగించి ఎనిమిది అడుగుల భారీ శ్రీరాముని చిత్రాన్ని చిత్రించి ఆవిష్కరించనున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీరామకోటి భక్త సమాజం వవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు.
157 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశం లో తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ దళిత మహిళ నీరు తాగిందని కర్ణాటకలోని చామరాజ నగరు జిల్లా హెగ్గోతర గ్రామంలోఓ పెళ్లికి వచ్చిన దళిత మహిళ అగ్రవర్ణాలు నివసించే చోట నుండి ట్యాంక్ లోని తాగునీటిని తాగిందని అగ్రహానికి గురైన అక్కడిప్రజలు గోమూత్రంతో ట్యాంకును శుద్ధి చేయడం అనేది సిగ్గుచేటు స్వతంత్రం వచ్చి 80 […]
280 Views ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు21, వీరబద్రియ వీరముష్టి కులాన్ని1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మిలీనంలోఉన్నప్పుడు వీరభద్ర వీరముస్టీలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని వీరముష్టి జాతిని ముందుకు తీసుకుపోవాలని ఒక సంకల్పంతో 1972లో సంఘమును ఏర్పాటు చేసి వీరముష్టి కులాన్ని విద్య పరంగా ఆర్థికపరంగా ముందుకు నడిపించారు. అప్పుడు ఏర్పాటు చేసిన సంఘం ఇప్పటివరకు 50 సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న హైదరాబాదులో రవీంద్రభారతిలో వేడుకలను జరుపుకొనుటకు వెళ్తున్నామని ముస్తాబాద్ వీరముష్టి సంఘం తెలిపారు. ఈకార్యక్రమంలో వేడుకలకు రాజన్న సిరిసిల్ల […]
87 Viewsపాములపర్తి విద్యానగర్ కాలనీలో ఘనంగా దసరా సంబరాలు సిద్దిపేట జిల్లా, మర్కుక్ అక్టోబర్ 2 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామం విద్యానగర్ కాలనీ వాసులు విద్యానగర్ కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర, ఘనంగా దసరా సంబరాలు జరుపుకోవడం జరిగింది.శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు (లాటిన్ ) ఫాబేసి కుటుంబానికి చెందినది. హిందువులు ఈ చెట్టును విశేషంగా పూజిస్తారు. ఇది పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం. ఈ చెట్టు […]