139 Views*గత 19 సంవత్సరాల నుండి మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్న శ్రీరామకోటి భక్త సమాజం* *పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత: రామకోటి రామరాజు* భగవంతుని సేవే మహా భాగ్యంగా భావించి గత 19సంవత్సరాల నుండి మట్టి గణపతులను తయారుచేసి పంపిణీ చేస్తున్న గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ. మట్టి గణపతులను వాడి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిది అని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు గారు […]
149 Views(కరీంనగర్ జూలై 19) కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 11 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ శుక్రవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న ఎస్.శ్రీధర్ ను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు, కమిషనరేట్ ఆఫీస్ నందు పనిచేస్తున్న జి.అనూష ను చొప్పదండి ఎస్సైగా, చొప్పదండి ఎస్సైగా పనిచేస్తున్న ఉపేంద్రాచారి ని కరీంనగర్ ట్రాఫిక్ విభాగానికి, కమిషనరేట్ ఆఫీస్ […]
96 Views హైదరాబాద్ సెప్టెంబర్ 14: రాష్ట్ర స్థాయిలో స్వఛ్చ భారత్ మిషన్ గ్రామీణ ఆవార్డ్ – 2023 కు ఎంపికైన వేంపల్లి గ్రామ పంచాయితీ. రాష్ట్ర పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా ఆవార్డు అందుకున్న వేంపల్లి గ్రామ పంచాయితీ సర్పంచ్ డోలే లక్ష్మి. హైదరాబాద్ లో ఈ రోజు రాజేంద్ర నగర్ లో ఏర్పాటు చేసిన స్వఛ్చ భారత్ మిషన్ గ్రామీణ ఆవార్డ్స్ – 2023 కార్యక్రమానికి […]