112 Viewsముస్తాబాద్/అక్టోబర్/14; రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో 13,గురువారం రోజు వాహన తనిఖీలను నిర్వహించారు. డి.ఎస్.పి విశ్వ ప్రసాద్ ఆధ్వర్యంలో వారితోపాటు గంభీరావుపేట ఎస్సై మహేష్ ఎల్లారెడ్డిపేట ఎస్సైశేఖర్ గంభీరావుపేట మండల్ పోలీస్ సిబ్బంది ద్విచక్ర వాహనాలను ఆపి ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశారు సరియైన నెంబర్ ప్లేట్ కాగితాలను హెల్మెట్ లేకుండా డ్రింక్ అండ్ డ్రైవ్ చేసిన చర్యలు తప్పువు ఎవరైనాబండి వేరే వాళ్లకు అమ్మినట్లయితే వారి పేరున వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని […]
నేరాలు
నామాపూర్ లొ ఎస్సీ/ఎస్టీ కేసును విచారిస్తున్న పోలీసు అధికారులు…
147 Viewsముస్తాబాద్/అక్టోబర్/13; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపుర్ గ్రామంలో ఇటీవల గొడవల కారణంగా చినుకు చినుకు గాలివానగా మారి పోలీస్ స్టేషన్ కేసులదాక వచ్చి చర్చనీయాంశంగా మారి కేసులదాకా వచ్చాయి ఈవిషయానికై ఎస్సీ/ఎస్టీ కేసులో సాక్షులను నామాపుర్ గ్రామంలో సిరిసిల్ల డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎ.విశ్వప్రసాద్… ఎస్ డిపివొ సాక్షులను విచారణ చేపట్టారు అధికారి వెంబడి సిరిసిల్ల రూరల్ సీఐ బి.ఉపేందర్, ముస్తాబాద్ ఎస్సైవెంకటేశ్వర్లు ఉన్నారు. కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్
90. క్వింటాళ్ల పిడిఎఫ్ బియ్యం పట్టివేత…
150 Viewsముస్తాబాద్/అక్టోబర్/11; అక్రమంగా నిల్వఉంచిన పిడిఎస్ రైస్ ను పట్టుకున్న రాజన్న సిరిసిల్ల టాస్క్ పోర్స్ పోలీసులు ముగ్గురు అరెస్టు …90 క్వింటాళ్ల పిడియస్ రైస్ స్వాధీనం ఎస్పీ రాహుల్ హెగ్డే, ఆదేశానుసారం డిఎస్పీ ఏ.రవి కుమార్ అధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్సై ఎం.మారుతి సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో అక్రమంగా నిల్వఉంచిన 90 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం, స్వాధీన పరుచుకొని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోని […]
ముచ్చర్ల గ్రామం లో లేగ దూడపై చిరుత పులి దాడిచేసింది
115 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామంలో చిరుత సంచారంతో భయాందోళనలకుగురవుతున్న ప్రజలు మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న పల్లె ప్రాంతం లో పశువుల పై వరుస దాడులు చేస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇటీవల నెల రోజుల క్రితం సూర్య నాయక్ అనే రైతు దుడ్డె పైన దాడి చేసింది, 15 రోజుల తర్వాత బుడిగెల కనకయ్యకు చెందిన లేక దూడపై దాడి చేయగా గురువారం ఉదయం అల్వాల రాజయ్యకు చెందిన […]
రోడ్డెక్కిన మోచి చర్మ కారుల సంఘం..
194 Viewsరోడ్డెక్కిన మోచి చర్మ కారుల సంఘం.. సమాధులు కూల్చిన కమిషనర్ పై ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి… రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం పిలుపు మేరకు ధర్నా, రాస్తారోకో… ప్రజాపక్షం/ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ వేములవాడ పట్టణంలోని బ్రిడ్జి వద్ద రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం పిలుపు మేరకు గురువారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈనెల 19న వేములవాడ పట్టణంలోని గాంధీ నగర్ లో గల మోచి స్మశాన వాటిక లోని సమాధులను వేములవాడ మున్సిపల్ […]
రష్యా ఉక్రెయిన్ రెండో రోజు భీకర యుద్ధం
189 Viewsరష్యా-ఉక్రెయిన్ యుద్ధం రెండోరోజు భీకరంగా సాగుతోంది రాజధాని కీవ్ ను మరికొద్ది గంటల్లోనే రష్యా స్వాధీనం చేసుకోబోతోందని తెలుస్తోంది. అమెరికా, నాటో రష్యాకు భయపడ్డాయని.. తమను ఒంటరి చేశాయని ఆవేదనగా చెప్పారు యుక్రెయిన్ అధ్యక్షుడు వొదొలిమిర్ జెలెన్ స్కీ. మరోవైపు.. స్వచ్చందంగా.. జనం ఆయుధాలు పట్టి రణరంగంలోకి దిగుతున్న పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్ లోని కీలక న్యూక్లియర్ ప్లాంట్ చెర్నోబిల్ ను రష్యా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. తొలిరోజు రష్యా 203 బాంబు దాడులు […]
కోళ్ళ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి కి దేహాశుద్ది చేసి పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు
129 Viewsచురకలు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట పిబ్రవరి 22 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ని ఎస్ ఆర్ చికెన్ సెంటర్ వద్ద సోమవారం రాత్రి కోళ్ళను దొంగిలించే ప్రయత్నం చేస్తున్న ఎల్లారెడ్డిపేట కెసిఆర్ కాలనీ కి చెందిన ఓ వ్యక్తి ని ఎల్లారెడ్డిపేట కు చెందిన ఇద్దరు యువకులు పట్టుకొనే ప్రయత్నం చేయగా ఆ వ్యక్తి కొడవలి తో దాడిచేశాడని తెలిసింది పారిపోయే యత్నం చేయగా గ్రామస్థులు పట్టుకొని దేహాశుద్ది చేసి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం ఈ […]
ఎల్లారెడ్డిపేట లో పోచమ్మ తల్లి పురాతన రాతి విగ్రహాం అపహారణ
138 Viewsఎల్లారెడ్డిపేట పిబ్రవరి 21 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పోచమ్మ దేవాలయం లోని పురాతన పోచమ్మ తల్లి రాతి విగ్రహాన్ని ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు, ఎల్లారెడ్డిపేట గ్రామం ఏర్పాటు చేసినప్పుడు రాయి చెట్టుకింద పురాతన పోచమ్మ తల్లి రాతి విగ్రహాన్ని అప్పటి కులపెద్దలు బైండ్ల పూజారులతో నెలకోల్పినట్టు ఆలయ సేవకురాలు కుమ్మరి అక్కపెల్లి ఎల్లవ్వ విలేకరులకు వివరించారు , శనివారం పొద్దంతా పూజలందుకున్న పోచమ్మ తల్లి రాతి విగ్రహాన్నీ […]
సింగారం లో దొంగల భీభత్సం
118 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో దొంగలు చోరీకి పాల్పడి బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన షేక్ ఖలిదా ఇంట్లో చొరబడిన దొంగలు ఆరు తులాల బంగారం 20 తులాల వెండి పట్టగొలుసులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. సంపంగి శంకరవ్వ, మల్లయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడి 30 తులాల వెండి తులం బంగారం ఎత్తుకెళ్లారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్tslocalvibe.com
రోడ్డు ప్రమాదంలో ఆశీరెడ్డి పల్లి వాసి మృతి
221 Views చందుర్తి – జ్యోతి న్యూస్ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసుకుంది.మండలంలోని ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఊరడి రాములు (62) ఆశిరెడ్డి పల్లి గ్రామం నుండి చందుర్తికి తన బావ రాజమల్లుతో కలిసి బుధవారం రాత్రి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన రొండ్ల రవీందర్ రెడ్డి టాటా ఏసీ వాహనంలో అతి వేగంగా వచ్చి రామన్నపేట చెరువు కట్ట మీద ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.స్థానిక ఎస్సై ఎల్. […]