నేరాలు

సింగారం లో దొంగల భీభత్సం

119 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో దొంగలు చోరీకి పాల్పడి బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన షేక్ ఖలిదా ఇంట్లో చొరబడిన దొంగలు ఆరు తులాల బంగారం 20 తులాల వెండి పట్టగొలుసులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. సంపంగి శంకరవ్వ, మల్లయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడి 30 తులాల వెండి తులం బంగారం ఎత్తుకెళ్లారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్