నేరాలు

నామాపూర్ లొ ఎస్సీ/ఎస్టీ కేసును విచారిస్తున్న పోలీసు అధికారులు…

163 Views

ముస్తాబాద్/అక్టోబర్/13; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపుర్ గ్రామంలో ఇటీవల గొడవల కారణంగా చినుకు చినుకు గాలివానగా మారి పోలీస్ స్టేషన్ కేసులదాక వచ్చి చర్చనీయాంశంగా మారి కేసులదాకా వచ్చాయి ఈవిషయానికై ఎస్సీ/ఎస్టీ కేసులో సాక్షులను నామాపుర్ గ్రామంలో సిరిసిల్ల డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎ.విశ్వప్రసాద్… ఎస్ డిపివొ సాక్షులను విచారణ చేపట్టారు అధికారి వెంబడి సిరిసిల్ల రూరల్ సీఐ బి.ఉపేందర్, ముస్తాబాద్ ఎస్సైవెంకటేశ్వర్లు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7