136 Viewsకారు ప్రమాదంలో గాయపడిన దుర్గయ్య మృతి – ఇద్దరికీ గాయాలు – సంఘటన స్థలానికి జడ్పిటిసి, సెస్ డైరెక్టర్, సింగిల్ విండో అధ్యక్షులు :కారు బోల్తా పడి గంట దుర్గయ్య 46 మృతి చెందాడు. ఉశి సునీల్, డ్రైవర్ శ్రీమాన్ లకు గాయాలయ్యాయి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గీతా కార్మికుడు దుర్గయ్య, సునీల్, శ్రీమాన్ లు వ్యక్తిగత పనులపై హైదరాబాద్ కు వెళ్లి తిరుగు ప్రయాణంలో సిద్దిపేట జిల్లా సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు […]
నేరాలు
సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండండి …రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
151 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా.. ప్రజల అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు చెక్. సైబర్ నేరాలకు గురైతే చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు 1930, డయల్ 100. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ…. సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు, సైబర్ నేరాలు చేస్తున్నారు.మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి […]
డిసిఎం వ్యాన్ ఢీకొట్టిన సంఘటనలో గాయపడిన వ్యక్తి మృతి
374 Viewsడిసిఎం వ్యాన్ ఢీకొట్టిన సంఘటనలో గాయపడిన వ్యక్తి మృతి… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సమీపంలోని సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై డీసీఎం వ్యాన్ డీ కొట్టిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మీసం లక్ష్మన్ బుధవారం సాయంత్రం మరణించారు, రాగట్ల పల్లి వైపు ఏపీ 15 బిబి 55 46 నెంబర్ గల స్కూటీ పై వెళ్తున్న డయాల్ […]
ఊరెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త……
192 Viewsఊరెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త…… వేసవి సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు హెచ్చరించారు. ఊరికి వెళ్తున్నప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల అవగాహన కల్పిస్తూ జిల్లా పోలీస్ శాఖ తరుపున రూపొందించిన కరపత్రాన్ని ఎస్పీ గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో కలసి అవిష్కరించారు. సందర్భంగా ఎస్పీ జిల్లా ప్రజలకు పలు సూచనలు చేసారు.ఇంట్లోని బంగారు అభరణాలు, నగదును […]
ఐదుగురిపై కేసు నమోదు….
106 Viewsధర్నా చేస్తున్న కామారెడ్డి సిరిసిల్ల జాతీయ ప్రధాన రహదారిపై బిజెపి నాయకులపై బుధవారం రోజున ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలోని శివాజీ విగ్రహం వద్ద గల రహదారికి పై, పొన్నాల తిరుపతిరెడ్డి, మేడిశెట్టి బాలయ్య, గడ్డం రవి, చందపట్ల లక్ష్మారెడ్డి, గుగులోతు అనిల్, అనువారు రోడ్డుపై కూర్చొని ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ ధర్నా చేసి ప్రజలకు వాహనాలకు ఇబ్బంది కలిగించినందుకు గాను ఎస్ఐ వి.శేఖర్ పై ఐదు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు మీడియాతో […]
నిర్లక్ష్యంగా పడవేసిన పగిలిన బీర్ సీసా…..
208 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని మూడవ బైపాస్ రోడ్డు వద్ద కామారెడ్డి ప్రధాన రహదారిపై లక్కీ రెస్టారెంట్ డివైడర్ మధ్యలో మద్యం సేవించి అక్కడే బీర్ సీసాలను నిర్లక్ష్యంగా పగలగొట్టిన ఆకతాయిలు మద్యం ప్రియులు. ద్విచక్ర వాహనాలు చూసుకోకపోతే అంతే పంచర్ కావడం లేదా కింద వాడడం ఇలాంటి సంఘటనలు ప్రమాదానికి దారి తీస్తాయి ఇలాంటి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఎల్లారెడ్డిపేట మండల గ్రామస్తులు కోరారు కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్tslocalvibe.com
*కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి*
281 Viewsకోనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని బావుసాయి పేట, గ్రామంలో కుక్కలు గొర్రెల మందపై దాడి చేసి గొర్రె పిల్లలను హతమార్చాయి. బావుసాయిపేట, గ్రామనికి చెందిన ఎక్కలదేవి దేవి పర్వతాలు అనే వ్యక్తికి చెందిన గొర్రె పిల్లల పై కుక్కలు విచక్షణారహితంగా దాడి చేయడంతో తనకు చెందిన 15 గొర్రె పిల్లలు మృతిచెందయని బాధితుడు తెలిపాడు. కుటుంబానికి జీవనోపాధిగా ఉండే గొర్రెలు చనిపోవడంతో తాను ఆర్థికంగా నష్టపోయానని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. Anugula Krishnatslocalvibe.com
అక్కపల్లి గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ మీటింగ్ – ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై :
117 Views.అక్కపల్లి గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ మీటింగ్ – ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ఆదేశాల మేరకు పోలీస్ కమ్యూనిటీ మీటింగును గ్రామస్తులతో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి, ఎస్సై శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించాలి. సైబర్ నేరాలపై అదేవిధంగా మహిళలపై దాడులకు సంబంధించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా గ్రామంలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకోవాలని నేరస్తులను […]
గాంధీ విగ్రహ ధ్వంసం… ఆకతాయిల పనేనా??
287 Viewsఎల్లారెడ్డిపేట పురాతన కాలం నుండి గాంధీ విగ్రహం మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నప్పటికీ నిర్మించబడ్డది చాలా రోజుల నుండి శిథిలావస్థకు చేరుకుంది ప్రతి 14 జనవరి గాంధీ మహాత్మానికి జెండా ఎగరేయడం దీన్ని ఎత్తు లేపాలని నాయకులు అనడం మళ్ళీ మర్చిపోవడం జరుగుతుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు అదేవిధంగా గత ఐదారు సంవత్సరాల నుంచి వెళ్లి ఎవరు పట్టించుకోకపోవడం బాధాకరం అని గ్రామ ప్రజలు అంటున్నారు దీనిని ఇప్పటికైనా నాయకులు చొరవ తీసుకొని మరమ్మతులు చేపట్టి గాంధీ విగ్రహాన్ని […]