256 Viewsచందుర్తి – జ్యోతి న్యూస్ చందుర్తి మండలం సనుగుల గ్రామంలో ప్రహల్లాద పర్వతంపై వెలసిన శ్రీ గోవింద రాజుల స్వామి వారి కళ్యాణం బుధవారం వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ ఉప్పుగంటి గోవిందరావు – శోభ లత దంపతులు స్వామివారికి తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని పల్లకీలో ఊరేగించి కళ్యాణ మండపానికి తీసుకువచ్చి కళ్యాణ తంతు నిర్వహించారు. చైర్మన్ గోవిందరావు దంపతులు […]
ప్రాంతీయం
ఘనంగా గోవిందరాజుల స్వామి కళ్యాణం
210 Viewsచందుర్తి – జ్యోతి న్యూస్ చందుర్తి మండలం సనుగుల గ్రామంలో ప్రహల్లాద పర్వతంపై వెలసిన శ్రీ గోవింద రాజుల స్వామి వారి కళ్యాణం బుధవారం వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ ఉప్పుగంటి గోవిందరావు – శోభ లత దంపతులు స్వామివారికి తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని పల్లకీలో ఊరేగించి కళ్యాణ మండపానికి తీసుకువచ్చి కళ్యాణ తంతు నిర్వహించారు. చైర్మన్ గోవిందరావు దంపతులు […]
ఘనంగా గండి వెంకటేశ్వర స్వామి జాతర
117 Viewsచందుర్తి – జ్యోతి న్యూస్ చందుర్తి మండలం లింగంపేట అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ గండి వెంకటేశ్వర స్వామి జాతర బుధవారం ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజున స్వామి వారి జాతరను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామిని చందుర్తి రుద్రంగి మండల తోపాటు పలు గ్రామాల ప్రజలు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు కొదమ గుళ్ల శ్రీకాంతచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. సెస్ మాజీ […]
వైభవంగా గోవిందరాజుల స్వామి కళ్యాణం చందుర్తి – జ్యోతి న్యూస్ చందుర్తి మండలం సనుగుల గ్రామంలో ప్రహల్లాద పర్వతంపై వెలసిన శ్రీ గోవింద రాజుల స్వామి వారి కళ్యాణం బుధవారం వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ ఉప్పుగంటి గోవిందరావు – శోభ లత దంపతులు స్వామివారికి తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని పల్లకీలో ఊరేగించి కళ్యాణ మండపానికి తీసుకువచ్చి కళ్యాణ తంతు నిర్వహించారు. చైర్మన్ గోవిందరావు దంపతులు కన్యాదానం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ లింగంపల్లి కర్ణాకర్ దంపతులు కూడా స్వామివారికి తలంబ్రాలు సమర్పించారు. ప్రహల్లాద పర్వతంపై వెలసిన స్వామివారి కల్యాణానికి గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఈ కళ్యాణ వేడుకల్లో వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్, జడ్పీటీసీ నాగం కుమార్ సింగిల్విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేష్, ఎంపీటీసీలు మాదాసు వేణు, మ్యాకల గణేష్, సీఐ శ్రీలత, ఎస్ శ్రీకాంత్, సింగిల్విండో మాజీ చైర్మన్ ముకుందరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి, నాయకులు ఏగోళం శ్రీనివాస్, లింగంపల్లి రాజం, అమరేందర్ రెడ్డి, బొల్లిపెళ్లి నాగయ్య గౌడ్, కళ్యాణ వేడుకలకు గ్రామస్తులె కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
129 Views వైభవంగా గోవిందరాజుల స్వామి కళ్యాణం చందుర్తి – జ్యోతి న్యూస్ చందుర్తి మండలం సనుగుల గ్రామంలో ప్రహల్లాద పర్వతంపై వెలసిన శ్రీ గోవింద రాజుల స్వామి వారి కళ్యాణం బుధవారం వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ ఉప్పుగంటి గోవిందరావు – శోభ లత దంపతులు స్వామివారికి తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని పల్లకీలో ఊరేగించి కళ్యాణ మండపానికి తీసుకువచ్చి కళ్యాణ […]
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు కలిసిన జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య
115 Viewsఎల్లారెడ్డిపేట తెలుగు న్యూస్ 24/7 పిబ్రవరి 16 ; వేములవాడ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే చిన్నమేని రమేష్ బాబు ను తన నివాసంలో మర్యాదపూర్వకంగా టిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య బుధవారం కలిశారు రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులుగా నియమితులైన సంధర్భంగా తోట ఆగయ్య బుధవారం వేములవాడ లో ఎమ్మెల్యే చిన్నమేని రమేష్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ […]
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకే మన ఊరు – మన బడి కార్యక్రమం*
122 Viewsజిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి* *ఎల్లారెడ్డిపేట మండలం పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్* రాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 16:: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు- మన బడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం కలెక్టర్ ఎల్లారెడ్డిపేట మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, వెంకటాపూర్ గ్రామంలోని మండల […]
తెలంగాణ మోడల్ స్కూల్ ను సందర్శించిన జేడీ
131 Viewsగజ్వేల్ తెలుగు న్యూస్ ఫిబ్రవరి 16 : గజ్వేల్ పట్టణ శివారు బాలికల విద్య సౌధం లో గల తెలంగాణ మోడల్ స్కూల్ ను అకాడమిక్ మానిటరింగ్ సభ్యులు పి.సరోజిని దేవి, జేడీ మోడల్ స్కూల్స్ మరియు ఏ.కవిత, అసిస్టెంట్ డైరెక్టర్ మోడల్ స్కూల్ గారు సందర్శించారు. దీనిలో భాగంగా జేడీ గారు ప్రత్యేక తరగతులు, వెనుకబడిన విద్యార్థుల గురించి మరియు పాటశాల లో నిర్వయిస్తున్న వివిధ కార్యక్రమల గురించి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేసి […]
కెసిఆర్ పుట్టినరోజు సందర్బంగా రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం
103 Viewsగజ్వేల్: తెలుగు న్యూస్24/7 గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్ లో మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని మూడు రోజులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కల్వకుంట్ల తారకరామరావు పిలుపు మేరకు టిఆర్ఎస్ నాయకులు మొదటి రోజు స్థానిక ప్రభుత్వ దవాఖాన లో రోగులకు పండ్లు బ్రైడ్స్ అందజేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, అటవీ అభివృద్ది చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళి, వైస్ చైర్మన్ జఖియుద్ధిన్, […]
అండగా నిలిచిన విజయ డైరీ
116 Viewsఈరోజు గజ సింగవరం గ్రామంలో వివాహం జరుగుతున్న జెల్ల అంజయ్య కుమార్తె వివాహానికి విజయ డైరీ సిద్దిపేట్ వారి ఆధ్వర్యంలో 5116 రూపాయల చెక్కును అందజేశారు ఈ కార్యక్రమంలో విజయ డైరీ డి ఎం సి యు ఇంచార్జ్ దేవేందర్, సూపర్వైజర్ రాజేష్ గ్రామ డైరీ నిర్వాహకుడు వెంకటేష్ డైరీ సభ్యులు భూమయ్య శ్రీనివాస్ నరసయ్య చెరుకూరి అనిల్ పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు Anugula Krishnatslocalvibe.com
సిరిసిల్ల లో డబుల్ బెడ్రూం ఇళ్ళ కోసం లోల్లి*
130 Viewsకెటిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో చురకలు ప్రతినిధి సిరిసిల్ల పిబ్రవరి 13 : రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో ‘డబుల్ బెడ్రూం’ ఇళ్ల కేటా యింపు లొల్లికి దారితీసింది. సిరిసిల్లలో నాలుగు ప్రాంతాల్లో 2,052 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించగా.. 2,767 మంది అర్హులు ఉన్నారు. దీంతో ఇళ్లు రాని 963 మంది బాధితులు ఆందోళనకు దిగారు. ఇళ్ల కోసం లబ్ధిదారుల వద్ద మున్సిపల్ కౌన్సిలర్లు డబ్బులు వసూలు చేశారని కొందరు ఆరోపణలు […]