107 Views దౌల్తాబాద్: మండల పరిధిలోని ఉప్పర్ పల్లి గ్రామానికి చెందిన గొల్ల సిద్దు యాదవ్ ఇటీవల ఆత్మహత్య చేసుకోగా గురువారం 2002-2003 పదో తరగతి స్నేహితులు కుటుంబాన్ని పరామర్శించి రూ. 29,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్నేహితుని కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, రాజలింగం, స్వామి, రాములు, సత్యనారాయణ, మల్లేష్, నాగరాజు, భూపతి రెడ్డి, రమేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. Jana Santhosh
ప్రాంతీయం
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలి: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
107 Views దౌల్తాబాద్: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ వీఆర్ఆర్ గార్డెన్ లో బిజెపి మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 3, 4 తేదీల్లో ఓటర్ నమోదుపై ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన యువత తమ ఓటు హక్కును నమోదు చేసుకోని, ఆధార్ కార్డుతో అనుసంధానం […]
రాజ్యాంగ స్ఫూర్తి పురస్కార అవార్డు గ్రహీతలకు సన్మానం
103 Views73వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని దిశా సేవా సంస్థ, బహుజన గళం పత్రిక సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్తలకు, సామాజిక సేవకులకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం- 2022 అవార్డులు అందజేశారు. దానిలో భాగంగానే సామాజిక ప్రజా సేవకురాలు, ఇందుప్రియాల్ టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ మరియు రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్టరాజుకి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి పురస్కారం-2022 వచ్చిన సందర్భంగా రాయపోల్ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ […]
ప్రజాఘోష బిజెపి భరోసా కార్యక్రమం…
107 Viewsముస్తాబాద్ డిసెంబర్ 01, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జరగబోతున్న ప్రజాగోస బిజెపి భరోసా కార్యక్రమానికి సిరిసిల్ల ఇన్చార్జి గంగాడి మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శీలంరాజు, మెరుగు హనుమంత్ గౌడ్, మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, కస్తూరి కార్తీక్ రెడ్డి, ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద విగ్రహంవద్ద బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ చేతులమీదుగా జెండా ఆవిష్కరించారు. అనంతరం ముస్తాబాద్లో పలు గ్రామాల గురించి చర్చించి కేటీఆర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఎలాంటి […]
పోలీస్ కిష్టయ్య వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి…
138 Views *పోలీస్ కిష్టయ్య అధికారికంగా వర్ధంతి నిర్వహించాలి* ముస్తాబాద్ డిసెంబర్ 01, మలిదశ తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి వేడుకలు సంస్కరణ సభ పోస్టర్లు ఆవిష్కరించారు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కిష్టయ్య వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం సభ్యులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజ్ మండల శాఖ ఆధ్వర్యంలో మలిదశ తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి పురస్కరించుకొని మాత్మ […]
వర్గల్ మండల్ బిజెపి కార్యవర్గ సమావేశం
101 Viewsవర్గల్ మండల బిజెపి కార్యవర్గ సమావేశం మండల శాఖ అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్ మరియు మండల ఉపాధ్యక్షులు జాలిగామ శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధికార ప్రతినిధి మరియు వర్గల్ మండల బిజెపి ఇన్చార్జ్ పూదరి నరసింహ గౌడ్ (నందన్ గౌడ్) ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది మరియు మండల పదాధికారులు అన్ని మోర్చల అధ్యక్షులు పదాధికారులు పాల్గొనడం జరిగింది Linga Sunitha wargal
పోలీస్ కిష్టయ్య అధికారికంగా జయంతి నిర్వహించాలి..
110 Views ముస్తాబాద్ డిసెంబర్ 01, మలిదశ తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి వేడుకలు సంస్కరణ సభ పోస్టర్లు ఆవిష్కరించారు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కిష్టయ్య వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం సభ్యులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజ్ మండల శాఖ ఆధ్వర్యంలో మలిదశ తెలంగాణ అమరుడు పోలీసు కిష్టయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి పురస్కరించుకొని మాత్మ జ్యోతిబాపూలే విగ్రహం వద్ద పోలీస్ […]
పేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం.. ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.
116 Viewsపేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యం అందించడం ప్రభుత్వం లక్ష్యం మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు అహ్మదిపూర్ గ్రామానికి చెందిన శనిగారి మరియమ్మకు ముప్పై వేల రూపాయలు మరియు పాల స్వామి ఇరవై ఐదు వేల రూపాయల చెక్కులను సీఎం సహాయ నిధి నుంచి మంజూరు అయిన చెక్కులను బాధితులకి అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగింది అని […]
ఆత్మ కమిటీ డైరెక్టర్ సంపత్ గుప్తా కు సన్మానం
115 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ లో గురువారం ఆత్మ కమిటీ డైరెక్టర్ గా ఇటీవల నియామకం అయిన ఆర్యవైశ్య నాయకులు కొమురవెల్లి సంపత్ గుప్తాకు లయన్స్ క్లబ్ స్నేహా ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా కొండపోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ మాట్లాడుతూ ఇటీవల ఆత్మ కమిటీ డైరెక్టర్ గా పదవీ చేపట్టిన సంపత్ కు అభినందనలు తెలిపి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని అన్నారు అలాగే ప్రతిరోజు అల్పాహార కార్యక్రమం నిర్వహిస్తున్న కార్యక్రమానికి […]
పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ పక్కన ఉన్న గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ఉచిత ఫిజికల్ ట్రైనింగ్ (శారీరక దృఢత్వ) శిక్షణ శిబిరాన్ని సందర్శించిన గజ్వేల్ ఏసిపి రమేష్ గౌడ్
106 Viewsపోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ పక్కన ఉన్న గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ఉచిత ఫిజికల్ ట్రైనింగ్ (శారీరక దృఢత్వ) శిక్షణ శిబిరాన్ని సందర్శించిన గజ్వేల్ ఏసిపి రమేష్ గౌడ్.ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసిపి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి సహాయ సహకారాలతో ఈరోజు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మేడం గారి ఆదేశానుసారం పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ […]