ప్రాంతీయం

కొండపోచమ్మ సాగర్ జలాశయం నుండి జగదేవ్ పూర్ మండలం,భువనగిరి ప్రాంతాలకూ విడుదల చేసే డెలివరీ కెనాల్ నీటి విడుదల ఆపివేయాలి 

86 Viewsకొండపోచమ్మ సాగర్ జలాశయం నుండి జగదేవ్ పూర్ మండలం,భువనగిరి ప్రాంతాలకూ విడుదల చేసే డెలివరీ కెనాల్ నీటి విడుదల ఆపివేయాలని  జిల్లా కలెక్టర్ కె. హైమావతి నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు సిద్దిపేట జిల్లా, మర్కుక్, నవంబర్ 6 డెలివరీ కెనాల్ గేట్ లలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల గేట్లు మూసివేత జరగడం లేదనీ నీటిపారుదల శాఖ అధికారులు తెలిపగానే జిల్లా కలెక్టర్ కె. హైమావతి డెలివరీ కెనాల్ పరిశీలించి ఇరిగేషన్ డిఈ, […]

ప్రాంతీయం

42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలి, బి ఎల్ పి

55 Views42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలి, బి ఎల్ పి సిద్దిపేట జిల్లా, నవంబర్ 6 సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ( బి ఎల్ పి )పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు తలారి ప్రవీణ్ మాట్లాడుతూ బిసిలకు 42% విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు)బిఎల్పిరాష్ట్ర కమిటి పిలుపు […]

ప్రాంతీయం

ఫ్యాన్స్ కు ఫోటో ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, హీరో సాయికుమార్, కోర్ట్ మూవీ హీరో రోషన్

678 Viewsఫ్యాన్స్ కు ఫోటో ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు, హీరో సాయికుమార్, కోర్ట్ మూవీ హీరో రోషన్ సిద్దిపేట జిల్లా, మర్కుక్, నవంబర్ 5 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ లో జరుగుతున్న షూటింగ్  కోర్టు మూవీ హీరో, రోషన్, సినీ హీరో, సాయికుమార్, ఫ్యాన్స్ కు ఫోటో ఇవ్వలేని పరిస్థితులలో, రోషన్, సాయికుమార్, మనస్థాపంతో గురైన సాయికుమార్, ఫ్యాన్స్ , రోషన్, ఫ్యాన్స్  ఫ్యాన్స్ ఎంతగానో అడిగినా కూడా, డైరెక్టర్ ని రిక్వెస్ట్ చేసి ప్రొడ్యూసర్ […]

ప్రాంతీయం

గజ్వేల్ లో జిల్లా మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ..!!

60 Views    నవంబర్ 19న గజ్వేల్ లో పీ.డీ.ఎస్.యు జిల్లా 4వ మహాసభ..! గజ్వేల్ లో జిల్లా మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ..!! సిద్దిపేట జిల్లా,గజ్వేల్ నవంబర్ 4 ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీ.డీ.ఎస్.యు) సిద్దిపేట జిల్లా 4వ మహాసభలను నవంబర్ 19వ తేదీన గజ్వేల్ లో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.వి.శ్రీకాంత్ తెలిపారు. బుధవారం గజ్వేల్ లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట జిల్లా నాలుగవ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు […]

ప్రాంతీయం

మహిళ రక్షణ కై షీ టీమ్స్ ఎల్లప్పుడూ సిద్ధం

25 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *మౌనంగా ఉండొద్దు..ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం* *మహిళ రక్షణ కై షీ టీమ్స్ ఎల్లప్పుడూ సిద్ధ : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్.,* మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చునని, మహిళల రక్షణ కోసమే షీ టీమ్స్ పనిచేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో రెండు షీ టీం బృందాలు పని చేస్తున్నాయని […]

ప్రాంతీయం

చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతులకు నివాళులు

54 Viewsచేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతులకు నివాళులు అర్పించిన భీమారం యువత. మంచిర్యాల జిల్లా, భీమారం మండలం. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతులకు భీమారం మండల కేంద్రంలో భీమారం యువత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నివాళి కార్యక్రమంలో పాల్గొన్న భీమారం ఎస్సై కే శ్వేత, ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలు రోడ్లపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు, మృతి చెందిన వారికి కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.

ప్రాంతీయం

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

20 Viewsభీమారంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం. మంచిర్యాల జిల్లా, భీమవరం మండలం. భీమారం మండల కేంద్రంల సోమవారం రోజున భీమారం ఎస్సై కే. శ్వేత ఆటో డ్రైవర్లకు మరియు ట్రాలీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు, ఎస్ఐ మాట్లాడుతూ వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని మద్యం తాగి వాహనాలు నడపవద్దని ఆటో డ్రైవర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, భీమారం మండలం ఆటో డ్రైవర్లు యువకులు పాల్గొన్నారు.

ప్రాంతీయం

గుండ్రెడ్డిపల్లిలో విజయవంతంగా ఉచిత పశు వైద్య శిబిరం.

108 Viewsపశువులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే వాటి పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య తెలిపారు. మంగళవారం ఇంటర్ నేషనల్ లయన్స్ క్లబ్స్ 320 డిస్ట్రిక్ట్ సెక్రెటరీ ఫర్ వెటర్నరీ క్యాంప్స్ లయన్ డాక్టర్ లింగమూర్తి జన్మదినం సందర్భంగా గుండ్రెడ్డిపల్లిలో ప్రోగ్రామ్ చైర్మన్ లయన్ తాడురీ కృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన ఉచిత మేగా పశు వైద్య శిబిరం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పశువులకు శుభ్రమైన నీరు […]

Breaking News

భీమారం ప్రజావాణిలో విద్యుత్ కోతలపై బీజేపి నాయకుల ధరఖాస్తు

25 Viewsభీమారం ప్రజావాణిలో విద్యుత్ కోతలపై బీజేపి నాయకుల ధరఖాస్తు. మంచిర్యాల జిల్లా, భీమవరం మండలం. ఈరోజు భీమారం మండలంలోని మద్దికల్ కరెంట్ లైన్ తరుచూ కట్ చేస్తున్నారని అధికారులకు కాల్ చేస్తే సరైన సమాధానం ఇవ్వటం లేదని సబ్ స్టేషన్ కాల్ చేస్తే ఆ నెంబర్ కలవడం లేదని మండలంలో లోనే అధికంగా మధికల్ లైన్ కట్ చేస్తున్నారని ఈ సమస్యని త్వరగా తీర్చాలని కోరుతూ మండల ప్రధానకార్యదర్శి మాడెం శ్రీనివాస్ , ధరఖాస్తు ఇవ్వడం […]

ప్రాంతీయం

జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం

19 Viewsజిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం. మంచిర్యాల జిల్లా. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గీట్ల సుమీత్ అధ్యర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్ణయించడం జరిగింది.వివిధ శాఖలలో ఆఫీసు సబార్డినేట్ గా 20 25 ఏండ్లు గడిచిన ప్రమోషన్లు లేక ఆఫీసు సబార్డినేట్ గా పదవి విరమణ చేయడం జరుగుతుందని అన్ని తెలియజేశారు. […]