34 Viewsసిద్దిపేట జిల్లా రాయపోలు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఐకెపి కేంద్రాలను తాసిల్దార్ కృష్ణమోహన్, ఎంపీడీఓ జేమ్లా నాయక్, ఏపీఎం యాదగిరి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాలైన రాయపోల్, రాంసాగర్, అంకిరెడ్డిపల్లి, టెంకంపేట్, ఆరెపల్లి, వడ్డేపల్లి, అనాజీపూర్, మంతూర్, తిమ్మక్ పల్లి, చిన్న మసాన్ పల్లి, కొత్తపల్లి, ఎల్కల్ గ్రామాలలో ఐకెపి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులకు ముఖ్యంగా వరి ధాన్యాన్ని దళారులను నమ్మి […]
భక్తిశ్రద్ధలతో బొడ్రాయి అమ్మవారి ప్రతిష్ఠాపన వేడుకలు
32 Viewsదుబ్బాక గ్రామదేవత శ్రీశ్రీశ్రీ బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడింది. మహోత్సవం సందర్భంగా పలు పవిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ విశిష్ట వేడుకల్లో భాగంగా గవ్యాంత పూజలు, ఆవాహిత దేవతా పూజలు, మూలమంత్ర అధివాస హోమం భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ బొడ్రాయిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హోమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా […]
ఎమ్మెల్యేకు వివాహ పత్రిక అందజేసిన రాయపోల్ బిఆర్ఎస్ నాయకులు
38 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని తిమ్మక్కపల్లి గ్రామానికి చెందిన కారుపాకుల శ్రీనివాస్ రెడ్డి కూతురు వివాహానికి రావాలని ఎమ్మెల్యేకు వివాహ పత్రికను అందజేసిన రాయపోల్ మండల బిఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జడ్పీటీసీ లింగయపల్లి యాదగిరి, ఇప్ప దయాకర్, జగపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంఛిర్యాల సీజీఎస్టీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
15 Viewsమంఛిర్యాల సీజీఎస్టీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం మంచిర్యాల జిల్లా. మంఛిర్యాల సెంట్రల్ జీఎస్టీ విభాగాధికారి శ్రీ టి. వి. రమణా రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్, మంఛిర్యాల డివిజన్ ఆధ్వర్యంలో, సూపరింటెండెంట్ అమన్ రాజ్, ఇన్స్పెక్టర్ వసంత్ మరియు మంఛిర్యాల డివిజన్ పరిధిలోని రేంజ్ అధికారులతో కలిసి ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం వీ కన్వెన్షన్వ లో జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం 22.09.2025 తరువాత కేంద్ర […]
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే
17 Viewsస్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ 42 శాతం రిజర్వేషన్లపై స్టే విధించిన హైకోర్టు. మంచిర్యాల జిల్లా. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు గురువారం రోజు స్టే విధించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 పైన హైకోర్టు స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఆ తర్వాత పిటిషనర్లకు కౌంటర్లు దాఖలు చేసేందుకు రెండు వారాల గడువు ఇచ్చింది.
మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి ఎంపీ
22 Viewsఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ. న్యూయార్క్, అక్టోబర్ 2025: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల (United Nations General Assembly) కోసం అమెరికా పర్యటనలో ఉన్న పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ , న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీ […]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా మహమ్మద్ లతీఫ్
24 Viewsమంచిర్యాల జిల్లా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా మహమ్మద్ లతీఫ్. ఈరోజు నన్ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా నియమించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న కి , రాష్ట్ర కార్యవర్గానికి , అలాగే నన్ను ఉమ్మడి జిల్లా కన్వీనర్ గా నియమించేందుకు ప్రతిపాదన పంపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జీ మహేష్ వర్మ కి, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ […]
కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు
59 Viewsకాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు. మంచిర్యాల జిల్లా. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మరియు మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు ఆదేశానుసారం మంచిర్యాల నియోజకవర్గం హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. అనంతరం విజిత్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను […]
కమీషనరేట్ లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
19 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* కమీషనరేట్ లో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు మానవత్వం, సత్యం, ధర్మం విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన మహర్షి వాల్మీ : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో ఈ రోజు మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా, పోలీస్ అధికారులు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. […]
ఆపదలో అండగా అఖిలరాజ్ ఫౌండేషన్
94 Viewsఆపదలో ఉన్న కుటుంబాలకు అఖిలా రాజ్ ఫౌండేషన్ అండగా నిలుస్తుందని ఫౌండేషన్ మండల అధ్యక్షుడు శేఖర్ పేర్కొన్నారు. అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని మహ్మద్ షాపూర్ గ్రామంలో బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం పంపిణి చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చేదోడువాదోడుగా నిలవడానికి, ఆర్థిక పరిస్థితి కారణంగా విద్యా పరంగా ఇబ్బంది పడుతున్న వారికి ఫౌండేషన్ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల […]










