125 Viewsమంచిర్యాల జిల్లా నేడు తెలంగాణ సచివాలయంలో వరద బాధితుల సహాయార్థం సింగరేణి కాలరీస్ ఉద్యోగుల ఒక్కరోజు జీతాన్ని 10,25,65,273.18/- రూపాయలను చెక్కును సీఎం రేవంత్ రెడ్డి కి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తో కలిసి అందజేస్తున్న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ,సిఎండి బలరాం నాయక్ ,రామగుండం శాసన సభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ , సింగరేణి కాలరీస్ వర్కర్స్ […]
డిఎంజేయూ ఆవిర్భావం – తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడుగా రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు అశోక్
144 Viewsడిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఎన్నిక డిఎంజెయూ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంపెల్లి ముత్తేష్ ఆధ్వర్యంలో జరిగింది. శుక్రవారం హన్మకొండ జిల్లా కేంద్రంలో జరిగిన డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ సమావేశం స్థానిక ఎం.ఎస్ రెడ్డి కాంప్లెక్స్ లో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఎన్నిక నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా హైదరాబాద్ కు చెందిన కె.రాజేంద్రప్రసాద్ ఎన్నిక కాగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన బొడ్డు అశోక్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు […]
మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ కు ఘన సన్మానం
68 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ జన్మదినం సందర్భంగా శుక్రవారం పద్మశాలి సంఘం యువజన విభాగం ఆధ్వర్యంలో గాడిపల్లి భాస్కర్ కు శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాజారామ్, పద్మశాలి సంఘం యువజన విభాగం అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాగరాజు నేత మాట్లాడుతూ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ కు గజమాల, శాలువాతో సత్కరించి […]
అభయ హస్తం మిత్ర బృందం ఆధ్వర్యంలో భాస్కర్ కు సన్మానం
72 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం అభయ హస్తం మిత్ర బృందం ఆధ్వర్యంలో భాస్కర్ కు శాలువా కప్పి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, అభయహస్తం మిత్రబృందం అధ్యక్షుడు రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ రాజకీయంలో రాణించి ప్రజాసేవలో తన వంతు […]
నూతన గృహాలపై మాజీ వార్డ్ మెంబర్ నజర్…
201 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 20 (24/7న్యూస్ ప్రతినిధి): గత ప్రభుత్వంలో ఓ వార్డులో ఓ వ్యక్తి నన్ను గెలిపిస్తే ఇంటింటికి నల్లాలు, సీసీరోడ్లు, డ్రైనేజీలు, పింఛన్లు ఇంకా అనేకమైన పథకాలు ప్రభుత్వాన్ని ఎదిరించి ఇప్పిస్తానని నమ్మబలికి వాగ్దానాలు ఇచ్చి చేతులు దులుపుకొని తీరా గెలిచాక చేతులెత్తేసి తెల్లబట్టలతో రోడెక్కిన వైనం.. మండలంలో చోటు చేసుకుందని పలువురు వార్డు సభ్యులు స్థానికులు తెలిపారు. అంతేకాకుండా ఓ బడా వ్యాపారాలున్న నాయకునితో చేతులు కలిపి నూతన గృహ నిర్మాణాల కట్టడాలపై […]
ముస్లిం సోదరులు ప్రశాంత వాతావరణంలో ర్యాలీ నిర్వహించాలి – సిపి
177 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ * *ప్రశాంతమైన వాతావరణంలో ర్యాలీ నిర్వహించాలని మత పెద్దలకు సూచన: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* *మిలాద్-ఉన్-నబి* ర్యాలీ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ ల పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రామగుండము పోలీస్ కమిషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,ఐజి తెలిపారు. ఈరోజు పెద్దపల్లి పట్టణం లో సీపీ సందర్శించి […]
బిజెపి తీరును నిరసిస్తూ దిష్టిబొమ్మలను దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ
130 Viewsమంచిర్యాల జిల్లా బీజేపీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. బీజేపీ తీరును నిరసిస్తూ బెల్లంపల్లి చౌరస్తాలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, తన్వీర్ సింగ్ ల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా, ఎస్టీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, పీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, మహిళా కాంగ్రెస్ […]
మంచిర్యాలలో కలకలం 5 అంతస్తుల భవనం కూల్చివేత
308 Viewsబ్రేకింగ్ న్యూస్ మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండలం. మంచిర్యాల జిల్లా, నస్పూర్ మండల కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లే దారిలో అక్రమంగా నిర్మించిన డి అన్నయ్య ట బిఆర్ఎస్ పార్టీ నాయకుడు అయినటువంటి ఐదువస్తులం 5 అంతస్తుల భవనాన్ని మున్సిపల్ అధికారులు భారీ పోలీసు బలగాలతో వెళ్లి కూల్చివేశారు. బిల్డింగ్ సంబంధించి అనుమతులు ఒకచోట నిర్మాణం ఒకచోట జరిగిందని మున్సిపల్ అధికారులు ముందస్తుగా డి అన్నయ్య అతని ఫ్యామిలీని అరెస్టు చేసి పోలీసు బలగాలతో […]
రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులతో మండల స్థాయి సమావేశం
66 Viewsతెలంగాణ రాష్ట ఎన్నికల కమిషన్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం రాయపోల్ మండల స్థాయిలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది. గ్రామ పంచాయితీల వారీగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నోటీసు బోర్డులో పెట్టడం జరిగింది. వాటిపై అభ్యంతరాలు ఏవైనా ఉంటే తెలుపుటకు కోరడం జరిగింది. ఈ సమావేశంలో ఎంపీడీఓ బాలయ్య, ఎంపీవో శ్రీనివాస్, బీజేపీ మండల శాఖ అధ్యక్షులు రాజా గౌడ్, బి ఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు సత్యం, […]
మల్లారెడ్డి అరెస్ట్……
340 Viewsకుంభాల మల్లారెడ్డి అరెస్ట్.. అరెస్టులు ప్రజాస్వామికం..ప్రజల కొరకు పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవని తమకు కొత్త కాదని మాజీ సెస్ డైరెక్టర్ కుంభాల మల్లారెడ్డి ప్రెస్ నోట్లో హెచ్చరించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం పూర్తిస్థాయిలో రైతులందరికీ 2లక్షల రుణమాఫీ చేయాలని గురువారం ప్రజాభవన్ ముట్టడికి తమ పార్టీ ఆదేశాలు ఇవ్వగా పోలీసులు ముందుకు ముందుగానే అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని ఆరోపించారు.చేతగాని […]










