118 Views17,600కే లడ్డు సొంతం చేసుకున్న దుబ్బాసి బాలకృష్ణ సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 19 సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి విద్యానగర్ కాలనీ లో వినాయకుని లడ్డు మహా ప్రసాదం తొమ్మిది రోజులు పూజలు అందుకున్న లడ్డు వేలం పాటలో 17వేల 600 వందల రూపాయలకు దుబ్బాసి బాలకృష్ణ సొంతం చేసుకున్నాడు
ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం
73 Views ఘనంగా గణేష్ నిమజ్జనోత్సవం జిల్లా సెప్టెంబర్ 18 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామంలో ఎస్సీ కాలనీలో మంగళవారం సాయంత్రం అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనం జరిగింది ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎస్సీ కాలనీ యువత గ్రామ ప్రజలు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామంలో యువత మాట్లాడుతూ11రోజుల పాటు భక్తీ శ్రధ్ధలతో పూజించామని చాలా మంది భక్తులు నామ సంకీర్తనలు భజనలతో గణపతి చిన్న పెద్ద తేడా […]
భీమారంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
359 Viewsమంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, భీమారం మండలం. *భీమారం ప్రతి బూత్ నుండి 200 సభ్యత్వం లక్ష్యాంగా* ఈరోజు భీమారం మండల కేంద్రంలో *భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మండల అద్యక్షులు బోర్లకుంట శెంకర్* అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *సభ్యత జిల్లా కన్వీనర్ ఎనగందుల కృష్ణమూర్తి చెన్నూర్ అసెంబ్లీ కన్వీనర్ అక్కల రమేశ్* గా పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కన్వీనర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ […]
కిసాన్ కాంగ్రెస్ గజ్వేల్ మండల అధ్యక్షుడిగా రిప్పల అశోక్
58 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియామకమైన రిప్పల అశోక్ బుధవారం నియామక పత్రాన్ని సిద్దిపేట జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొన్యాల బాలకృష్ణారెడ్డి చేతుల మీదుగా అందుకున్న రిప్పల అశోక్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో కిసాన్ కాంగ్రెస్ గజ్వేల్ మండల అధ్యక్షుడిగా నియమించిన కిసాన్ కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నా శక్తి మేరకు పని చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో […]
పకడ్బందీగా అభయ హస్తం ఆరు గ్యారంటీల అమలు
70 Viewsఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను ఒక్కొక్కొటిగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేష్ పంచమి అన్నారు. బుదవారం మండల పరిధిలోని కోనాపూర్ గ్రామంలో మహాలక్ష్మి పథకం మహిళా లబ్ధిదారులకు పత్రాలు అందజేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం. 500లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. మహిళల ఆరోగ్యం కాపాడుతూ, పొగబారి నుంచి వారికి విముక్తి […]
కిసాన్ కాంగ్రెస్ గజ్వేల్ మండల అధ్యక్షుడిగా రిప్పల స్వామి
68 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియామకమైన రిప్పల స్వామి బుధవారం నియామక పత్రాన్ని సిద్దిపేట జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొన్యాల బాలకృష్ణారెడ్డి చేతుల మీదుగా అందుకున్న రిప్పల స్వామి మాట్లాడుతూ నా మీద నమ్మకంతో కిసాన్ కాంగ్రెస్ గజ్వేల్ మండల అధ్యక్షుడిగా నియమించిన కిసాన్ కాంగ్రెస్ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నా శక్తి మేరకు పని చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో […]
భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం ఘనంగా వీడ్కోలు పలికిన యువకులు.
78 Viewsమండల కేంద్రంలో భజరంగ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపంలోని వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వినాయక నిమజ్జనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన వినాయకుని శోబయాత్ర బుధవారం తెల్లవారుజామున 8 గంటల వరకు కొనసాగింది.అనంతరం వినాయకుని లడ్డు వేలం వేయగా మండల కేంద్రానికి చెందిన రెడ్డి శ్రీనివాస్ పదివేల ఒక వంద పదహారు రూపాయలకు దక్కించుకున్నారు.
సర్పంచ్ గా అవకాశంవస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తా…
301 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 18 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని చీకోడు గ్రామానికి చెందిన కరెడ్ల మమత 2019 స్థానిక ఎన్నికల్లో చీకోడ్ చిప్పలపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోగా రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ వస్తే ప్రజలు అవకాశం ఇచ్చి తనను గెలిపిస్తే ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి గత కొన్ని సంవత్సరాలుగా మామామ సేవలందించారని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినందున తనను […]
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు జెండా ఆవిష్కరించారు…
68 Views ముస్తాబాద్, సెప్టెంబర్ 17 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద మండల పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గజ్జల రాజు మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించడం హార్షణీయమని ప్రతి కార్యాలయంలో జాతీయ జెండాను ఎగర వెయ్యాలని ఆదేశించారు. నిజాం పాలనలో ప్రజలు పడిన ఇబ్బందులు, పోరాటాలు ,మహిళలపై జరిగిన […]
జెండా ఆవిష్కరించిన అధ్యక్షులు.. చరిత్రలో సెప్టెంబర్ 17ఎప్పటికి విద్రోహమే…
97 Views ముస్తాబాద్, సెప్టెంబర్ 17 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణ విమోచన దినం సందర్భంగా వివేకానంద కూడలివద్ద జాతీయ పతాకాన్ని మండల బిజెపి అధ్యక్షులు మెరుగు అంజా గౌడ్ జెండా ఆవిష్కరించారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మళ్లారపు సంతోష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మీసా సంజీవ్, ఏళ్ల గిరిధర్ రెడ్డి, పప్పుల శ్రీకాంత్, శ్రీనివాసరావు, ఓరగంటి సత్యం, కాల్వ బాలాజీ,తాజగౌడ్, పాల్గొన్నారు. అనంతరం పలు అంశాలు ఈ విధంగా ప్రస్తావన చేస్తూ గంగా యమునా తెహాజీబ్ […]










