ప్రాంతీయం

డీ జే ఎఫ్ మండల కమిటీ ఎన్నికలు జరిగాయి

80 Viewsమంచిర్యాల జిల్లా, మందమర్రి. డి జె ఎఫ్ మండల కమిటీ ఎన్నికలు జరిగాయి. మందమర్రి మండల అధ్యక్షుడి గా బి. సతీష్ బాబు. మంచిర్యాల జిల్లాలో బలపడుతున్న డి .జె .ఎఫ్. జర్నలిస్టుల హక్కులకై అలుపెరగని పోరాటం చేస్తున్న డి .జే ఎఫ్ . జర్నలిస్టు గెలిపే మా ధ్యేయం ప్రజల కోసం పోరాటం చేసి మేం ప్రాబ్లం లో పడుతున్నాం. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టు ఓడిపోతే ప్రజలు ఓడిపోయినట్టే . మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో […]

Breaking News

గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ కు ఘన సన్మానం

121 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆదివారం గజ్వేల్ కిరాణా అసోసియేషన్ ఆధ్వర్యంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, ఆర్యవైశ్య డైరెక్టర్లు సముద్రాల హరినాథ్, మహంకాళి శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాస్ కు ఘన సన్మానం చేసి అభినందనలు తెలిపిన కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ది బిక్షపతి,ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు మెట్ రాములు, మార్యాల శ్రీనివాస్, కాపర్తి వైకుంఠం, శ్రీహరి, రాము, ప్రసాద్, జగదేవపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ […]

ప్రాంతీయం

కస్తూర్బా పాఠశాలలో కాలుజారి కిందపడిన విద్యార్థిని పరామర్శించిన NSUI నాయకులు…

243 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 21 (24/7న్యూస్ ప్రతినిధి): వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల బిల్డింగ్ నుంచి 8వ తరగతి విద్యార్థిని కాలుజారీ పడిందని అమ్మాయిని పరామర్శించి బాగోగులు తెలుసుకున్న ఎన్ ఎస్ యు ఐ నాయకులు ఆ విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరామని పేర్కొన్నారు. ఈ పరమార్థలో భాగంగా NSUI జిల్లా అధ్యక్షుడు వెలుపుల సాయి, నియోజవర్గ అధ్యక్షులు అల్లం సాయి, నియోజవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భానుకుమార్, టీం kk నవీన్ […]

ప్రాంతీయం

పేకాట స్థావరంపై దాడి తొమ్మిది వ్యక్తులపై కేసునమోదు…

585 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 21 (24/7న్యూస్ ప్రతినిధి): బదనకల్ గ్రామ శివారులో నమ్మదగిన సమాచారం మేరకు పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేయగా 9 మందిలో ఆరుగురు పరారి కాగ ముగ్గురిని అదుపులో తీసుకుని పారిపోయిన వారితో సహ 9 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసి 4 మొబైల్ ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం పరుచుకున్నట్లు ఎస్ఐ సిహెచ్, గణేష్ తెలిపారు. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శనివారం సాయంత్రం ఈ సంఘటన చోటు […]

ప్రాంతీయం

పేకాట స్థావరంపై పోలీసుల దాడి 9 మంది వ్యక్తులపై కేసు నమోదు…

172 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 21 (24/7న్యూస్ ప్రతినిధి): బదనకల్ గ్రామ శివారులో నమ్మదగిన సమాచారం మేరకు పేకాట స్థావరంపై సివిల్ డ్రెస్ లో పోలీసులు దాడి చేయగా 9 మందిలో ఆరుగురు పరారి కాగ ముగ్గురిని అదుపులో తీసుకుని పారిపోయిన వారితో సహ 9 మందిపై కేసు నమోదు చేసి 4 మొబైల్ ఫోన్లు, 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం పరుచుకున్నట్లు ఎస్ఐ సిహెచ్, గణేష్ తెలిపారు. ఎస్సైతో పాటు పరో ముగ్గురు కానిస్టేబుల్స్ దామోదర్, కాశీం […]

ప్రాంతీయం

ధర్మాజిపేట్ గ్రామస్తులకు ముత్యాల తలంబ్రాల పంపిణీ

64 Views– భద్రాచలంకు గోటి తలంబ్రాలను అందించిన ఘనత రామకోటి రామరాజుదే – రామకోటి రామరాజు కృషి అమోఘమని గ్రామస్తుల సన్మానం – కల్యాణ తలంబ్రాలు కళ్లారా చూసే భాగ్యం కలగడం మా గ్రామస్తుల అదృష్టం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీరామకోటి భక్త సమాజం చేస్తున్న సేవకు గాను 100కిలోల ముత్యాల తలంబ్రాలను భద్రాచల దేవస్థానం అందించింది. వీటిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది భక్తులే లక్ష్యంగా పంపిణి చేస్తున్నారు. శనివారం నాడు దుబ్బాక […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

128 Viewsమంచిర్యాల జిల్లా, నస్పూర్ మున్సిపాలిటీలో మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  జన్మదిన సందర్భంగా. ఆడపడుచులకు బతుకమ్మ కానుకగా చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. కీ,, శే,, శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీలోని 3,4,5,6,7,9,16,17 వార్డులకు బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ. […]

ప్రాంతీయం

సింగరేణి కార్మికులకు తీపి కబురు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

139 Viewsమంచిర్యాల జిల్లా . సింగరేణి కార్మికులకు తీపి కబురు చెప్పిన తెలంగాణ గవర్నమెంట్. సింగరేణి కార్మికులకు ప్రతి ఒక్కరికి 1,90,000 బోనస్ ప్రకటించిన తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 2023 – 24 సంవత్సరానికి గాను సంస్థలో వచ్చిన లాభాలలో వాటా 33% దసరా బోనస్ సింగరేణి కార్మికులకు ప్రకటించడం జరిగింది.

ప్రాంతీయం

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత

210 Viewsమంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్. *శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు చెల్ల విక్రమ్  చేతుల మీదుగా వేల్పుల రవి గారి కుటుంబానికి 12750 రూపాయలు ఆర్ధిక సహాయం* నేడు శ్రీరాంపూర్ ఆటో యూనియన్ కార్మిక సోదరుడు గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యం తో మరణించిన వేల్పుల రవి  కుటుంబాన్ని పరామర్శించి, శ్రీరాంపూర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు చెల్ల విక్రమ్,  అధ్యక్షులు గోలేటి శివ  చేతుల మీదుగా 12750 రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ […]

ప్రాంతీయం

శివకేశవాలయాల చైర్మన్ గా మూడవసారి ముచ్చటగా దేవయ్య యాదవ్ ఎంపిక…

85 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 20 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని శ్రీ శివ కేశవుల జంట ఆలయాల ఆలయ కమిటీ నూతన పాలకవర్గం ఏర్పాటయింది. ఆలయ సేవకులుగా చేరిన 45 మంది సభ్యులు, బరిలో ఉన్న ఎలుసాని దేవయ్య యాదవ్ కు నాటకీయ పరిణామాల మధ్య స్వల్ప ఆధిక్యతతో ఎన్నుకున్నారు. ఆయన మూడోసారి ఎంపికవడం విశేషంమైన ఆదరణ లభించడం పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వాహనకు నిధుల సమీకరణలో భాగంగా టపాకాయల వేలంపాటలు నిర్వహించారు. […]