ప్రాంతీయం

సింగరేణి కార్మికులకు తీపి కబురు చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

138 Views

మంచిర్యాల జిల్లా .

సింగరేణి కార్మికులకు తీపి కబురు చెప్పిన తెలంగాణ గవర్నమెంట్.

సింగరేణి కార్మికులకు ప్రతి ఒక్కరికి 1,90,000 బోనస్ ప్రకటించిన తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 2023 – 24 సంవత్సరానికి గాను సంస్థలో వచ్చిన లాభాలలో వాటా 33% దసరా బోనస్ సింగరేణి కార్మికులకు ప్రకటించడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్