109 Viewsదౌల్తాబాద్: నార్సింగ్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ సొసైటీ చైర్మన్ తౌర్య నాయక్ అకాల మరణం తనను ఎంతో కలిచి వేసిందని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు..శనివారం ఉదయం నార్సింగి మండలంలోని వల్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తౌర్య నాయక్ తో పాటు ఆయన చిన్న కుమారుడు అక్కడికక్కడే మరణించడం జరిగింది..రామాయంపేట లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వారి పార్థీవ దేహాలను దర్శించి నివాళి అర్పించారు.తౌర్య నాయక్ నిరుపేద […]
119 Views ములుగు జిల్లా, ఏటూరునాగారం,సెప్టెంబర్ 12 తునికి ఆకు బోనస్ డబ్బులు ఇప్పించాలని ములుగు జిల్లా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ బాబును కలసిన తునిక ఆకులు కూలీలు. కల్లెదార్ చింతల రవి తునికాకు కూలీలతో లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ తునికాకు బోనస్ డబ్బుల విషయం అధికారులతో మాట్లాడి తునికాకు కూలీలకు బోనస్ ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేస్తానని అన్నారు. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? బుగ్గ కృష్ణమూర్తి […]
76 Viewsఐ వి ఎఫ్ ఆధ్వర్యంలో వంగపల్లి అంజయ్య స్వామికి ఘన సన్మానం యాదాద్రి భువనగిరి జిల్లా జూన్ 12 యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజక వర్గం కాచరం ( కైలాస పురం) లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి దంపతులను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నేతి శ్రీనివాస్ గుప్త, యువజన అధ్యక్షుడు ఎన్ సీ సంతోష్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి అభినందనలు […]