ప్రాంతీయం

కస్తూర్బా పాఠశాలలో కాలుజారి కిందపడిన విద్యార్థిని పరామర్శించిన NSUI నాయకులు…

252 Views
ముస్తాబాద్, సెప్టెంబర్ 21 (24/7న్యూస్ ప్రతినిధి): వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల బిల్డింగ్ నుంచి 8వ తరగతి విద్యార్థిని కాలుజారీ పడిందని అమ్మాయిని పరామర్శించి బాగోగులు తెలుసుకున్న ఎన్ ఎస్ యు ఐ నాయకులు ఆ విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరామని పేర్కొన్నారు. ఈ పరమార్థలో భాగంగా NSUI జిల్లా అధ్యక్షుడు వెలుపుల సాయి, నియోజవర్గ అధ్యక్షులు అల్లం సాయి, నియోజవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భానుకుమార్, టీం kk నవీన్ nsui నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found