73 Viewsమంచిర్యాల జిల్లా *మంచిర్యాల ఎమ్మెల్యే బెదిరింపు రాజకీయాలు మానుకోవాలి లేదంటే డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తాం – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి * *నిన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బిజెపి నాయకుల పై చేసిన ఆరోపణలు ఖండిస్తూ, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న భూ ఆక్రమణల పై మరియు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారీంటీల విఫలం అవ్వడం పై ఈరోజు బిజెపి జిల్లా కార్యాలయంలో బీజేపీ మంచిర్యాల జిల్లా […]
మంచిర్యాలలో కేరళ ఎక్స్ప్రెస్ స్టాప్, బెల్లంపల్లి నుండి తిరుపతికి రైలు ప్రతిపాదన
195 Viewsమంచిర్యాల జిల్లా. చైర్మన్ అండ్ సీఈవో రైల్వే బోర్డ్ ఆఫ్ ఇండియా అయిన సతీష్ కుమార్ ను కలసి మంచిర్యాలలో కేరళ ఎక్స్ప్రెస్ స్టాప్ & బెల్లంపల్లి నుండి తిరుపతికి కొత్త ట్రైన్ ప్రతిపాదన గురించి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తో కలరిక్వెస్ట్ చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ 5 లక్షల మంది ఈ బొగ్గు గనులపై ఆధారపడి జీవిస్తున్నారు. నా నియోజక వర్గంలోని ప్రజలకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన విషయంపై మీ దయతో […]
తిరుపతి లడ్డుకు ప్రపంచంలోనే ఒక చరిత్ర ఉంది. హిందూ సనాతన ధర్మం ఎంతో గొప్పది. సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు
106 Viewsఅన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముఖ్యత ప్రపంచంలో దేనికి లేదంటే అతిశయోక్తి కాదు అని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు.ఈ సందర్బంగా మంగళవారం పత్రికా ముఖంగా మాట్లాడుతూ భక్తులు భక్తిశ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలిస్థానం అన్నారు. కోట్లాది భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డును నలుగురికి పంచి తాము స్వీకరించే భక్తుల నమ్మకాన్ని నేడు […]
పోయిన మొబైల్ ని ఒక్కరోజులో అప్పగించిన ఎస్ఐ
130 Views*టెక్నాలజీ ఉపయోగించి 20 వేల రూపాయలు కరిదైనా VIVO C3, 5G గల మొబైల్ ని వన్ డే లో అప్పగించిన నస్పూర్ S I సుగుణాకర్* నస్పూర్ టౌన్ మునిసిపల్ పరిధి 15 వ వార్డ్ శ్యాంనగర్ చెందిన గుగులోత్ నరేష్ అనే ఆటో కార్మికుడుని గుర్తు తెలియని వ్యక్తి సీసీసీ కార్నర్ నుండి కరీంనగర్ అపోలో హాస్పిటల్ కి కిరాయి అని తీసుకెల్లి ఆటో కార్మికుని సెల్ ఫోన్ తీసుకుని కాల్ చేసి […]
అవినీతి ఆరోపణలుచేస్తే ఉపేక్షించేదిలేదు పట్టణ అధ్యక్షుడు గజ్జలరాజు…
135 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 23 (24/7న్యూస్ ప్రతినిధి): అవినీతీ బ్రాండ్ అంబాసిడర్లు అవినీతి జరిగిందని మాట్లాడటం సిగ్గుచేటని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జెల రాజు పేర్కొన్నారు. పది సంత్సరాల్లో ప్రజలకు ఏం చేయని బిఆర్ఎస్, ప్రజా పాలనలో ప్రజలకు మంచి జరుగుతుంటే అసూయ పడుతున్నారని, రేషన్ డీలర్ల పలితాలు వెలువడక ముందే ఆరోపణలు చేస్తున్నారని, ఉద్యమ నాయకుడు కేకే మహేందర్ రెడ్డిపై అనవసర ఆరోపణలు […]
అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న గట్టయ్యను రిమాండ్ కు తరలింపు…
448 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 23 (24/7న్యూస్ ప్రతినిధి): అక్రమంగా రేషన్ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న నామాపూర్ కు చెందిన గట్టయ్యను రిమాండ్కు తరలింపు. ముస్తాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో నామాపూర్ కు చెందిన గట్టయ్య ప్రభుత్వం పేదలకు సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తూ ఎంతో కాలంగా సొమ్ము చేసుకుంటున్న నేరస్థుడు ఈ క్రమంలో అతను ఎనిమిది సార్లు పట్టుపడగా తీరు మార్చుకోని పరిస్థితి అతనిపై […]
విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి లేదంటే…
106 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 23 (24/7న్యూస్ ప్రతినిధి): భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ ఆద్వర్యంలో జిల్లా కేంద్రంలో గల తెలంగాణ భవన్ లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెండింగులో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ త్వరితగతిన విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేని పక్షంలో వచ్చే 26వ తేదీన జిల్లా కేంద్రంలో చేనేత విగ్రహం దగ్గర విద్యార్థులతో మహాధర్నా కార్యక్రమం నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది […]
భూ నిర్వాసితుల ఆందోళన..వర్గల్
235 Views24/7 తెలుగు న్యూస్ :వర్గల్ భూ నిర్వాసితుల ఆందోళన వర్గల్ : వర్గల్ మండల కేంద్రంలో టి జి ఐ ఐ సి లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం అందించిన ఇండ్ల స్థలాల సర్టిఫికెట్లు ఇచ్చినప్పటికీ కబ్జాలు చూపకపోవడంతో రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు.1495, 1510 సర్వే నెంబర్ లో నిర్మాణాలు చేపడుతున్న కంపెనీల ప్రతినిధులతో రైతులు మాట్లాడుతూ… ప్లాట్లు ప్యాకేజీలు పూర్తిస్థాయిలో అందించిన తర్వాతనే నిర్మాణాలు చేపట్టాలని కోరారు. కొంతమంది భూములు కోల్పోయిన […]
తిరుపతి లడ్డు అపవిత్రం చేసిన వారిని శిక్షించాలి. హైందవ సంఘాల ఐక్యవేదిక
87 Viewsతిరుపతి లడ్డు అపవిత్రం చేసిన వారిని వెంటనే శిక్షించాలని నిరసన వ్యక్తం చేసిన హైందవ సంఘాల ఐక్యవేదిక సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం నుండి ఇందిరాపార్క్ చౌరస్తా మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు దేవాలయాల జేఏసీ, హైందవ సోదరులు, హైందవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో సిఐ సైదాకు పిర్యాదు పత్రం […]
పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
64 Views దౌల్తాబాద్: రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 1977, 78, 79 బ్యాచ్ల పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఆదివారం ఘనంగా నిర్వహించారు. వాట్సప్ వేదికగా గత కొంత కాలం నుంచి మిత్రులందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహించుకున్నారు. అప్పట్లో వారికి విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను సాదరంగా ఆహ్వానించారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకుని మధుర జ్ఞాపకాలను తలుచుకుంటూ సంతోషంగా గడిపారు. వారు చదువుకున్న రోజుల్లో కొన్ని […]










