ప్రాంతీయం

దోషులకు శిక్ష పడడంలో బాధ్యతగా వ్యవహరించాలి

52 Viewsరామగుండం పోలీస్ కమినరేట్. దోషులకు శిక్ష పడడంలో బాధ్యతగా వ్యవహరించాలి. కన్వెన్షన్ శాతం పెంచాలి : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. నేరస్థులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యా యం జరిగే విధంగా కోర్టు కానిస్టేబుళ్లు కృషి చేయాలని రామగుండం పోలిస్ కమీషనర్ అంబర్ కిశోరే ఝా అన్నారు. రామగుండము కమిషనరేట్‌ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌ లలో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులు, లైజనింగ్‌ అధికారులతో సీపీ గారు […]

ప్రాంతీయం

ఎస్ టి పి పి లో సివిల్ అధికారుల ఆరాచకాలు

47 Viewsఎస్ టి పి పి లో సివిల్ అధికారుల ఆరాచకాలు.. ఎన్నాళ్ళు ఆడవాళ్ళ ను వేధింపులు సూపర్వైజర్స్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై లక్షలు సంపాదన ఇప్పటికైనా ఉన్నతఅధికారులు ఇతనిని బదిలీ చేయాలని డిమాండ్ జైపూర్… జైపూర్ పవర్ ప్లాంట్ కొంతమంది అధికారులకి వరంగ మారింది ఎస్టిపిపి లో కొంతమంది ఉద్యోగులు ముఖ్యంగా సివిల్ డిపార్ట్మెంట్లోఎస్ ఈ గా విధులు నిర్వహిస్తున్న అధికారులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కింది స్థాయిలో డబ్బులు వసూలు చేసే ఉద్యోగాలు గుర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.స్థానిక […]

Breaking News నేరాలు ప్రకటనలు ప్రాంతీయం

బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన గిరిజన మహిళకు 20 వేల జరిమానా…

259 Viewsబైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన గిరిజన మహిళకు 20 వేల జరిమానా. ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి/.మార్చి 22. ఎల్లారెడ్డిపేట్ మండలం అల్మాష్‌పూర్ తాండకు చెందిన గిరిజన మహి లభూక్యా జ్యోతి బైండోవర్ నిబంధనలను ఉల్లగించ డంతో 20 వేల రూపాయలజరిమానా విధించినట్లు ఎల్లారెడ్డి పేటఎక్సైజ్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. భుక్య జ్యోతి అనే గిరిజన మహిళ గతంలో నాటు సారాయి తయారు చేస్తు పట్టుబడగా ఎల్లారెడ్డి పేట తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు అట్టి బైండోవర్ […]

Breaking News నేరాలు ప్రాంతీయం

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు…

303 Views  పేకాట స్థావరం పై మెరుపు దాడి..  ఎల్లారెడ్డిపేట మండలంలోని గొల్లపల్లి గ్రామంలో కొంతమంది వ్యక్తులు కలిసి ఒక ఇంటిలో జూదం ఆడుతున్నారని సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు వై.నారాయణ, ఏ ఎస్సై తన సిబ్బందితో కలిసి దాడి చేయగా ఏడుగురు వ్యక్తులు జూదమాడుతూ కనిపించగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి 07 మొబైల్ ఫోన్స్, ప్లేయింగ్ కార్డ్స్  నగదు రూ. .30,000/- రూపాయలను సీజు చేసి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి […]

ప్రాంతీయం

మంచిర్యాలలో బిజెపి ఆధ్వర్యలో ఒకే దేశం ఒకే ఎన్నిక కార్యక్రమం

61 Viewsమంచిర్యాల జిల్లా. ONE NATION ONE ELECTION (ఒక దేశం ఒక ఎన్నిక) కార్యక్రమం లో భాగంగా ఈ రోజు మంచిర్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి,పట్టణ కన్వీనర్ బోయిని హరికృష్ణ ఆద్వర్యంలో ప్రముఖ డిగ్రీ కాలేజ్ లో జరిగిన అవగాహన సదస్సు లో ముఖ్య అతిది గా పాల్గొన్న బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్  మరియు బొయిని హరికృష్ణ  మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఒకే సారి ఒకే ఎన్నిక జరిగితే దేశం […]

ప్రాంతీయం

మంచిర్యాల లో పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

51 Viewsమంచిర్యాల జిల్లా. టిపిసిసి అధ్యక్షులు ,ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్  పిలుపు మేరకు. మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు  కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు. SC వర్గీకరణ బిల్లు మరియు BC రిజర్వేషన్ బిల్లు 42 శాతం అసెంబ్లీలో ఆమోదించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ. ఈరోజు మంచిర్యాల కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి […]

ప్రాంతీయం

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

130 Viewsమృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట్ జిల్లా మర్కుక్, మార్చి 20 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన జుట్టు లక్ష్మయ్య, గత మూడు రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్, మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. పాములపర్తి బి […]

ప్రాంతీయం

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

107 Viewsమృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండల్, మార్చ్ 19, సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన మన్నే వెంకటయ్య, గత మూడు రోజుల క్రితం అనారోగ్యం తో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్, మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. మార్కుక్ […]

ప్రాంతీయం

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు – ఎమ్మెల్సీ అంజి రెడ్డి 

58 Viewsమంచిర్యాల జిల్లా. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు – ఎమ్మెల్సీ అంజి రెడ్డి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ  చిన్నమైల్ అంజి రెడ్డి కి ఈరోజు మంచిర్యాల పట్టణం స్థానిక సుచిత్ర ఇన్ లో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని […]