10 Viewsడి ఎం హెచ్ వో ఆదేశానుసారం శ్రీలత హాస్పటల్ ను తనిఖీ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ఆదేశానుసారము జిల్లాలోని ప్రైవేటు నర్సింగములు ఆసుపత్రులను తనిఖీల్లో భాగంగా శ్రీలత ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగినది. ఈ ఆస్పత్రిలోనూ జరుగుతున్న ప్రసవాలపైన సి సెక్షన్ సిజేరియన్లు సాధారణ ప్రసవాలు గర్భవతులకు అందిస్తున్న వైద్య సేవలు ప్రసవమైన తర్వాత ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు పైన తనిఖీ చేసి […]
ప్రజా భద్రతే లక్ష్యం, విజబుల్ పోలీసింగ్తో ప్రజలకు భరోసా
8 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* ప్రజా భద్రతే లక్ష్యం, విజబుల్ పోలీసింగ్తో ప్రజలకు భరోసా: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్. ప్రజా భద్రతే లక్ష్యంగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విజబుల్ పోలీసింగ్తో అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు భరోసా కల్పించాలి అని రామగుండం పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ దండేపల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న […]
42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
17 Viewsకాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చే 42 శాతం బీసీ రిజర్వేషన్లను బీసీ జేఏసీ వ్యతిరేకిస్తుంది బీసీ జేఏసీ మంచిర్యాల్ జిల్లా కో-ఆర్డినేటర్ వడ్డేపల్లి మనోహర్. మంచిర్యాల జిల్లా. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించకుండా స్థానిక ఎన్నికలు వెళితే కాంగ్రెస్ పార్టీని బీసీ ప్రజలు నమ్మరని, బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించడానికి డిసెంబర్ 1వ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగాన్ని సవరించాలని ఎందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి […]
రోడ్ల దుస్థితి గురించి మంత్రిని కలిసిన జేఏసీ నాయకులు.
9 Viewsసిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని అందె గ్రామానికి చెందిన రోడ్ల దుస్థితి గురించి హైదరాబాద్ సచివాలయంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అందె గ్రామానికి సంబంధించిన రోడ్ల దుస్థితి గురించి సిద్దిపేట జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ గడ్డం వివేక్ ని కలసి ఉండే గ్రామ రోడ్ల పరిస్థితిల గురించి తెలియజేయడం జరిగింది. మారుమూల గ్రామమైన అందే నుండి మిరుదొడ్డి వరకు పంచాయతీరాజ్ రోడ్డు, అందే నుండి […]
కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలు పోటీ పడాలి. 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫీజ్ చెల్లించిన గుండెల కర్ణాకర్
21 Viewsసిద్దిపేట జిల్లా పెద్ద గుండవెల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల ఫీజులు గుండెల కరుణాకర్ చెల్లించారు. ఈ సందర్భంగా గుండెల కరుణాకర్ మాట్లాడుతూ విద్యార్థులందరూ మంచిగా చదువుకొని అందరూ 500 పైన మార్కులు తెచ్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలకు ఏమి తక్కువ కాదని, వాటికి దీటుగా పోటీ పడాలని అన్నారు. 10వ తరగతి మీ భవిష్యత్తుకు మొదటి అడుగు కాబట్టి మీరందరూ మంచిగా చదువుకోవాలని మీరు ఉన్నంత […]
మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య
15 Viewsడబ్బుల విషయంలో ఇద్దరు మహిళల మధ్య ఫోన్ లో జరిగిన వివాదానికి మనస్థాపం చెంది వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయపోల్ మండల పరిధిలోని సయ్యద్ నగర్ గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. రాయపోల్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని సయ్యద్ నగర్ గ్రామానికి చెందిన సయ్యద్ షాదాన్ బీ (28) వారి తోటి కోడలు సయ్యద్ గౌరీబీ ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో తగాదా ఏర్పడగా ఫోన్ లో […]
ప్రమాదాల ను నివారించడానికి చర్యలు తీసుకోండి
43 Viewsప్రమాదాల ను నివారించడానికి చర్యలు తీసుకోండి బీఎస్పీ సిద్దిపేట జిల్లా, నవంబర్ 20 బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ అధ్యక్షతన సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం అందించడం జరిగింది. సిద్దిపేట పట్టణంలోని బ్లాక్ ఆఫీస్ చౌరస్తా దగ్గర గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కి తెలియజేయడం జరిగింది. అలాగే రోడ్డు గుంతలు పడి ప్రజలు […]
అవార్డు అందుకున్న సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి..
24 Viewsఅవార్డు అందుకున్న సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి తెలంగాణ సహకార యూనియన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సహకార వారోత్సవాలలో భాగంగా గురువారం హైదరాబాదులోని సహకార యూనియన్ భవనంలో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ అవార్డులను ప్రదానం చేసింది.. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డికి ఉత్తమ ప్రదర్శన అవార్డును నాప్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు చేతుల మీదుగా అందుకున్నారు
మాలలకు రిజర్వేషన్ శాతం పెంచి రోస్టర్ పాయింట్ తగ్గించాలే అని మంత్రి కి వినతి పత్రం
28 Viewsమాలలకు రిజర్వేషన్ శాతం పెంచి రోస్టర్ పాయింట్ తగ్గించాలే అని మంత్రి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్ మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి హంస ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బండారు దేవేందర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్, నవంబర్ 19 మాల మహానాడు ఆధ్వర్యంలో గజ్వేల్ లో మాల మాల అనుబంధ 26 కులాల కు తీవ్ర అన్యాయం జరిగిందని జాతీయ […]
ఆర్ టి ఈ యాక్టును సవరించాలి
63 Views ఆర్ టి ఈ యాక్టును సవరించాలి -జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ సిద్దిపేట జిల్లా, నవంబర్ 19 ఆర్ టి ఈ యాక్టును సవరించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సభ్యత్వ సేకరణలో భాగంగా వర్గల్ మండలంలోని గౌరారం, నగరంతాండ, ఆవుసులోని పల్లి, వర్గల్, తునికి ఖల్సా, తునికి […]










