Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా మేడిశెట్టి మల్లేష్…

15 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం  వెంకటాపూర్ గ్రామానికి చెందిన మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా మేడిశెట్టి మల్లేష్ ఉపాధ్యక్షులుగా దుగ్గు కిషన్ కోశాధికారి గా మాడిగాపు శ్రీనివాస్ ఏకగ్రీవంగా గురువారం ఎన్నుకోవడం జరిగింది. సంఘము అభివృద్ధికి, అభ్యున్నతికి పాటుపడతానని ఆయన అన్నారు 

No Slide Found In Slider.

Poll not found
కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *