28 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *హత్యయత్నం కేసులో నిందితునికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష* మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో 22.07.2018న జరిగిన హత్యాయత్న కేసులో నేరం రుజువుకావడంతో నిందితుడికి కోర్టు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000/- జరిమానా విధించింది. ఈ కేసులో కోహినూరు దక్షిణామూర్తి S/o పాండురంగ, నివాసి–మందమర్రి పెట్రోల్ బంక్ సమీపంలో, డబ్బుల లావాదేవీల విషయంలో జరిగిన గొడవలో దసుకుంట్ల కుమారస్వామి @ వరిగేష్ చంపాలనే ఉద్దేశంతో కత్తితో […]
మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
12 Viewsమున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,జనవరి 27, 2026 : జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్ల లోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి అన్వేష్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా […]
సర్వంగా సుందరంగ ముస్తాబాయినా శ్రీ సమ్మక్క – సారాలమ్మ గద్దెలు
106 Viewsసర్వంగా సుందరంగ ముస్తాబాయినా శ్రీ సమ్మక్క – సారాలమ్మ గద్దెలు సిద్దిపేట జిల్లా, జనవరి 26, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామం లో వెలసిన శ్రీ సమ్మక్క – సారాలమ్మ ల జాతర కీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జాతర కమిటీ అధ్యక్షులు ‘మాజీ సర్పంచ్ బోయినపల్లి నర్సింగ రావు,అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సమ్మక్క – సారాలమ్మ ల జాతరకు […]
ఖమ్మం మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
33 Viewsఖమ్మం మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఖమ్మం స్మారట్ నగరలోనీ మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ స్థాపితం, 27-11-2025 రిజిస్ట్రేషన్ నంబర్. ఏ/319/ డివైసిఎల్/ఖమ్మం-2025 ఖమ్మం, జనవరి 26,తెలుగు న్యూస్ 24/7 ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. యూనియన్ అధ్యక్షులు గుంజూలూరి వెంకటేశ్వర్లు, జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీనివాస పెయింట్ షాప్ ప్రొప్రైటర్ మలిశెట్టి శ్రీనివాస్ […]
ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
66 Viewsఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు టిడబ్ల్యూజేఎఫ్ ( హెచ్-2843) యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ ఖమ్మం , జనవరి 26, తెలుగు న్యూస్ 24/7 ఖమ్మం నగర ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో నగర ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు, అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ, 1950 జనవరి 26 తేదీ […]
కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ కి భారీ చేరికలు మేయర్ పీఠం కైవసంకై అడుగులు
116 Views*కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ కి భారీ చేరికలు మేయర్ పీఠం కైవసంకై అడుగులు* *కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల మోసాలను వ్యతిరేకిస్తూ ఆ పార్టీని వీడుతున్న నాయకులు.* మంచిర్యాల జిల్లా. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విసుకు వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మరిచి కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకొని నియంత పాలన చేస్తుందని దానికి వ్యతిరేకంగా పోరాడాలని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు నాయకత్వాన్ని మరియు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని *55 […]
బీజేపీ తోనే మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి సాధ్యం- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
14 Views*బీజేపీ తోనే మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి సాధ్యం- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు* మంచిర్యాల జిల్లా. *మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు మంచిర్యాల పట్టణం 59 మరియు 47 డివిజన్ లలో ఇంటి ఇంటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.* ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధి బీజేపీ పార్టీ తోనే సాధ్యం అని అన్నారు. కార్పొరేషన్ లో బీజేపీ […]
మంచిర్యాల జిల్లా పెయింటింగ్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మంచర్ల సదానందం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
19 Viewsమంచిర్యాల జిల్లా పెయింటింగ్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మంచర్ల సదానందం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. మంచిర్యాల జిల్లా. నేడు మంచిర్యాల జిల్లా పెయింటింగ్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మంచర్ల సదానందం ఐబి చౌరస్తాలో ఉన్నటువంటి జిల్లా కార్మిక సంఘం77వ గణతంత్ర దినోత్సవ జాతీయ జెండాను ఎగరవేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి రఫీ, కోశాధికారి ఎండి సాదిక్, ఆర్గనైజర్ దేవా మండల్, కార్యవర్గ సభ్యులు ఎండి […]
భీమారంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
40 Viewsభీమారంలో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం భీమవరం మండలం. భీమారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా భీమారం మండల కేంద్రం బీజేపీ పార్టీ ఆద్వర్యంలో మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ జాతీయ జెండా ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శులు మాడెం శ్రీనివాస్, వేల్పుల రాజేష్ యాదవ్, ఉపాధ్యక్షులు కొమ్ము దుషాంత్ యాదవ్, సెగ్గెం మల్లేష్, కార్యదర్శి ఆకుదారి శెంకర్,బూత్ అధ్యక్షులు ఆవిడపు సురేష్, గాలిపెల్లి నాగభూషణం,కామెర జెనార్దన్, శెక్తికేంద్రం ఇన్చార్జి […]
మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
17 Viewsమంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు. మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. మంచిర్యాల నియోజకవర్గం. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు,యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు.










