Breaking News

స్వదేశీ సాంకేతికతకు అండగా నిలిచిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

17 Viewsస్వదేశీ సాంకేతికతకు అండగా నిలిచిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ –  చండీగఢ్‌లో CSIR–CSIO టెక్నాలజీ ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారు పెద్దపల్లి కాన్స్టెన్సీ. భారత స్వదేశీ ఆవిష్కరణలు, స్వావలంబన దిశగా సాధించిన విజయాలను ప్రతిబింబించేలా సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (CSIR–CSIO) ఆధ్వర్యంలో టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించబడింది. ఈ ప్రదర్శనలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ  పార్లమెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీతో కలిసి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ […]

Breaking News

మంచిర్యాలలో మెగా రక్తదాన శిబిరం

23 Viewsమంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదిన సందర్భంగా  మెగా రక్తదాన శిబిరం. మంచిర్యాల నియోజకవర్గం.. ఈరోజు మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల కార్పోరేషన్ , హాజీపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, దేవాపూర్ (అదానీ) […]

Breaking News

రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ

43 Viewsరామగుండం. రామగుండం లో జరిగిన వినాయక నిమజ్జనం సందర్భంగా దురదృష్టవశాత్తు గోదావరి నదిలో పడి ప్రాణాలు కోల్పోయిన రాజేష్ కుటుంబాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ  కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పి, వారి బాధలో తాను కూడా భాగమని తెలియజేశారు. మరణం ఎవరికీ పూడ్చలేని లోటు అయినా, ప్రభుత్వ సహాయం కోసం తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా నిమజ్జనాల […]

Breaking News

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

31 Viewsతెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు మంచిర్యాల జిల్లా. ఈ రోజు తేదీ 17-9-2025 రోజున కాంగ్రెస్ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తమ నివాసం వద్ద తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది ప్రాణలు త్యాగo చేయడం వల్లే తెలంగాణ ఏర్పడిందన్నారు. నిజాం నిరంకుశ పాలన ,రజాకారుల దౌర్జన్యాల నుండి సర్ధార్ వల్లభాయ్ పటేల్ భారత సైన్యంతో దాడి చేయడంతో నిజాం […]

Breaking News

కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సిపి

26 Viewsరామగుండం కమీషనరేట్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు. కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సిపి ప్రజాపాలన దినోత్సవ వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా  మొదట పోలీస్ గౌరవ వందనం స్వీకరించి పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. అధికారులు , సిబ్బందితో జాతీయ గీతాన్ని, రాష్ట్ర గీతం జయజయహే […]

Breaking News

రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం

34 Viewsమంచిర్యాల జిల్లా. రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం. రామకృష్ణపూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో క్యాతన్‌పల్లి, మున్సిపాలిటీ మరియు రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. కార్యకర్తలు ప్రజల మధ్యకి వెళ్లి ప్రభుత్వ పథకాలను విస్తృతంగా తెలియజేయాలని సూచించారు.

Breaking News

చెన్నూరు లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం

29 Viewsమంచిర్యాల జిల్లా, చెన్నూరు. కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోటపల్లి మండలానికి చెందిన గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రివర్యులు శ్రీ వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు గ్రామాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజల అవసరాలు, అభివృద్ధి పనుల పురోగతి వంటి అంశాలను మంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. కార్యకర్తల ఆవేదనలను శ్రద్ధగా విన్న మంత్రి వివేక్ వెంకటస్వామి, వాటి […]

Breaking News

మెగా రక్త దాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బండి సంజయ్ కుమార్

33 Viewsమంచిర్యాల జిల్లా. వందే భారత్ రైలు హాల్టింగ్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. తరువాత మెగా రక్త దాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  జన్మదినం సందర్భంగా సేవ పక్షంలో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో M కన్వెన్షన్ హాల్ లో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్త దాన శిబిరాన్ని […]

Breaking News

నేతకానీ భవనానికి నిధులు కేటాయించిన పెద్దపల్లి ఎంపీ

30 Viewsమంచిర్యాల జిల్లా: మంచిర్యాల సున్నం బట్టి వాడ 100 ఫీట్ రోడ్ లో గల నేతకాని సాంస్కృతిక కమ్యూనిటీ హాల్ భవనం విస్తరణ కు భూమి పూజ చేసిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. నేతకాని సంఘ సభ్యుల రిక్వెస్ట్ మేరకు పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పందించి ఎంపీ లాడ్స్ నుంచి 50 లక్షల నిధులు మంజూరు చేసిన ఎంపీ వంశీ. 50 లక్షల నిధులు […]

Breaking News

మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్ – పెద్దపల్లి ఎంపీ

46 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్ – పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పోరాటం ఫలితం మంచిర్యాల రైల్వే స్టేషన్లో నాగపూర్–సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగింది. జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఫలించిన పెద్దపల్లి ఎంపీ పోరాటం – ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు గత రెండు సంవత్సరాలుగా వందే భారత్ హాల్టింగ్ కోసం […]