మంచిర్యాల జిల్లా.
రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం.
రామకృష్ణపూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో క్యాతన్పల్లి, మున్సిపాలిటీ మరియు రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కార్మిక మరియు మైనింగ్ శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. కార్యకర్తలు ప్రజల మధ్యకి వెళ్లి ప్రభుత్వ పథకాలను విస్తృతంగా తెలియజేయాలని సూచించారు.





