73 Views .
ఉంగరం గుర్తుకే ఓటు వేయండి.. యువతతో దూసుకు వెళ్తున్న ఈసరి కిరణ్
136 Views ప్రచారం జోరు… ఉంగరం గుర్తుకే ఓటు వేయండి ఆశీర్వదించండి..,. ఎల్లారెడ్డిపేట స్వతంత్ర సర్పంచ్ పార్టీ అభ్యర్థి ఈసరికిరణ్ ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. గెలిచిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. బ్యాలెట్ నెంబర్ వన్ మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని మండల ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి కిరణ్ కోరారు.. యువతకు […]
ఒకటో వార్డు మెంబర్ గా నల్లనాగుల నవనీత
45 Viewsఒకటో వార్డు మెంబర్ గా నల్లనాగుల నవనీత.. ఎల్లారెడ్డిపేట మండలం మేజర్ గ్రామపంచాయతీ ఒకటో వార్డ్ మెంబర్ అభ్యర్థిని నల్ల నాగుల నవనీతగా బరిలో ఉన్నారు. వార్డు సమస్యలను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజి, మురుగు నీటి కాల్వల గురించి గ్రామ సభ లో నిలదీస్తానని అన్నారు. స్టూల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
రామారం గ్రామ రూపు రేఖలు మారుస్తా…
13 Viewsగ్రామ సర్పంచ్ గా నన్ను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని లకముల కిష్టయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మేనిఫెస్టోను విడుదల చేస్తూ గ్రామంలో అండర్ డ్రైనేజీ, శివాలయం చుట్టూ సిసి రోడ్లు, రామారం నుండి సయ్యద్ నగర్ వరకు వీధిలైట్లు, గ్రామంలో రెండు ఐమాక్స్ లైట్లు, రామారం నుండి ఉదయపూర్ వరకు సిసి రోడ్డు, ఊర్లో పూర్తికాన్ని పనులు పూర్తి, రామారం నుండి రాంసాగర్ వరకు మట్టిరోడు, ఐకెపి స్థలం కేటాయింపు, అర్హులైన వృద్ధులకు […]
గ్రామ సర్పంచిగా అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా…
12 Viewsగ్రామ సర్పంచిగా నన్ను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని వీరారెడ్డిపల్లి సర్పంచ్ అభ్యర్థి పాపని నాగమణి వీరస్వామి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను సర్పంచ్గా ఎన్నికైన పక్షం గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. వీరారెడ్డిపల్లి గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే గ్రామ ప్రజలకు అండగా నిలబడి, సమస్యల పరిష్కారంలో ఆదరణ చూపిస్తానన్నారు. ప్రజల ఆపద, సంతోషాలలో ముందుండి కలిసి సహాయం చేయనున్నట్లు […]
మద్యం సేవించి వాహనాలు నడిపిన 04 గురికి ₹ 41,000/- రూపాయల జరిమానా.
34 Views సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 04 గురికి ₹ 41,000/- రూపాయల జరిమానా. సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 9, తెలుగు న్యూస్ 24/7 సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ , చౌరస్తాలలో రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా, నలుగురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ […]
ఎన్నికలు శాంతియుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయడమైనది.
151 Viewsఎన్నికలు శాంతియుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయడమైనది. సిద్దిపేట పోలీస్ కమిషనర్,ఐపిఎస్ ఎం విజయ్ కుమార్, సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 9, తెలుగు న్యూస్ 24/7 జిల్లాలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు గజ్వేల్, దౌల్తాబాద్, జగదేవ్ పూర్ , మర్కుక్ , ములుగు , రాయపోల్ , వర్గల్ మండలాల్లో 11-12-2025న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు జరగనున్న నేపథ్యంలో, ఎన్నికలు శాంతియుతంగా నిష్పక్షపాతంగా […]
చైన్ స్నాచింగ్ నిందితుడు అరెస్ట్.
298 Viewsకొమురవెల్లి గ్రామంలో 29.11.2025 న జరిగిన చోరీ–స్నాచింగ్ కేసు (క్రైమ్ నం: 152/2025)ను కొమురవెల్లి పోలీస్ అధికారులు వేగంగా ఛేదించి, నిందితుడిని అరెస్టు చేశారు. — స్టేషన్ హౌస్ ఆఫీసర్, కొమురవెల్లి పోలీస్ స్టేషన్ మహేష్ సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 9, తెలుగు న్యూస్ 24/7 29.11.2025 న ఓ మహిళపై స్నాచింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కొమురవెల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, విచారణను ప్రారంభించారు. విచారణలో […]
పదవి కొరకై కాదు.. గ్రామ అభివృద్ధి చేసిచూపిస్తా…
34 Views ముస్తాబాద్, డిసెంబర్ 9 (24/7న్యూస్ ప్రతినిధి) గ్రామ అభివృద్ధి కోసం చిగురునరేష్ అనే నేను స్వయ సహకారంతో బంధనకల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా తాను సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని ప్రజల సమస్యలతో పాటు పారిశుధ్యం డ్రైనేజీ సిసి రోడ్లు వీధిలైట్లు ఇతర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. బంధనకల్ లో ఇదివరకే ఎన్నో నిధులు వచ్చినట్టే వచ్చి వెను తిరిగిపోయాయని వాటిని మళ్లీ తిరిగి రప్పించి గ్రామాన్ని […]
విద్యార్థులు, మహిళల భద్రతకు షీటీం ప్రత్యేక చర్యలు
23 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* విద్యార్థులు, మహిళల భద్రతకు షీటీం ప్రత్యేక చర్యలు: షీ టీమ్ ఎస్ ఐ లావణ్య మహిళలు, విద్యార్థుల భద్రతకు షీ టీం. ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని షీ టీమ్ ఎస్ ఐ లావణ్య తెలిపారు. ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల గోదావరిఖని, గాంధీ నగర్ విద్యా ర్థులకు అవగాహన కల్పించారు. షీ టీమ్ చేపడుతున్న భద్రత చర్యలను వివరించి, ఎవరైనా గురిచేస్తే ఇబ్బందులకు మొదట తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని, ఆ తర్వాత […]










