111 Views తంగళ్ళపల్లి మండలం కస్బి కట్కూర్ గ్రామంలో బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన సర్పంచ్ వలుగోండవేణుగోపాల్ రావు ఈ కార్యక్రమంలో వైస్ MPP శ్రీ. జంగిటి అంజయ్య, బి. ఆర్. ఎస్ నాయకులు బెల్లే తిరుపతి, ఇరిగాల శ్రీనివాస్, ఇరిగాల మహిపాల్, బెల్లే రమేష్, కరికే సతీష్ లు గ్రామ ప్రజలు అధికారులు పాల్గొన్నారు…. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
269 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 30) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన చిన్న బోయిని శ్రీనివాస్ అనారోగ్యం తో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ పాండు గౌడ్ ఈరోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.వారితో పాటు స్థానికులు డబుల్ బెడ్ రూమ్ కాలనీవాసులు సోమ వెంకటేశం,ఎడెల్లి మల్లేశం, మేకల శ్రీనివాస్,రిపోర్టర్ దొడ్డచారి,ఉప్పరి నరేష్,బాల్ నర్స్,ఎల్లం,స్వామి,వెంకటేష్ తదితరులు ఉన్నారు. […]
14 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి* రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ వర్షాలతో నాలాల ప్రవహించే నీరు రోడ్డుపై రావడంతో ఆ ప్రాంతాలను పెద్దపల్లి డిసిపి బి రామ్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్, మేయర్ మహంకాళి స్వామి, గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తో మల్కాపూర్, […]