ముస్తాబాద్, డిసెంబర్ 9 (24/7న్యూస్ ప్రతినిధి) గ్రామ అభివృద్ధి కోసం చిగురునరేష్ అనే నేను స్వయ సహకారంతో బంధనకల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా తాను సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని ప్రజల సమస్యలతో పాటు పారిశుధ్యం డ్రైనేజీ సిసి రోడ్లు వీధిలైట్లు ఇతర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. బంధనకల్ లో ఇదివరకే ఎన్నో నిధులు వచ్చినట్టే వచ్చి వెను తిరిగిపోయాయని వాటిని మళ్లీ తిరిగి రప్పించి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని మరోసారి బల్లగుద్ది చెబుతున్నానని నరేష్ తెలిపారు. బంధనకల్కు ఎందరో సర్పంచ్లు ఎన్నికై నారు నాక్కూడా ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని గ్రామ ప్రజలను వేడుకుంటున్నానని చిగురు నరేష్ కోరుతున్నారు. ఒక్క నిమిషం నా గురించి ఆలోచించి మీ అమూల్యమైన ఓటు చిగురు నరేష్ సర్పంచిగా గెలిపిస్తే మన గ్రామ సేవకుడిలా ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందిస్తానని పెన్షన్లు ఇండ్ల స్థలాలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ప్రభుత్వ సంక్షేమ పథకాలాన్ని ప్రజలకు అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఇదే కాకుండా ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ స్కూలు రోడ్లు సోలార్ విద్యుత్తు ఇంకా అనేక సౌకర్యాలు అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామ ప్రజలకు ఉండాల్సినవే వాటి గురించి కూడా పోరాడుతానని రాబోయే కాలంలో బంధనకల్లో చెరువులే కాకుండా కాలువల సమస్యలు గ్రామ చావడి బతుకమ్మ ఘాటువద్ద ఎన్నో సమస్యలు తలెత్తాయి వాటిని అధిగమించి మరెన్నో పథకాలు అందేలా చూస్తానన్నారు. అదే కోవలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిచి సేవ కోసమే రాజకీయాలకు వచ్చానని ఈ అవకాశం నాకు మళ్ళీ రాకపోవచ్చు నా కుటుంబ సభ్యులారా మిమ్మల్ని ప్రాధేయపడి చేతులెత్తి మొక్కుతున్న నా గురించి ఆలోచించండి ఈ ఒక్క అవకాశం ఇవ్వండి చిగురు నరేష్ ప్రాదేయబడి అడుగుతున్నారని తెలిపారు.
85 Viewsరామగుండం పోలీస్ కమిషరేట్. ఉద్యోగ విరమణ పొందుతున్న హోంగార్డ్ లకి సీపీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు పోలీస్ శాఖలో గత 43 సం,, లుగా హోం గార్డ్ గా జె. ఓదెలు హోం గార్డ్ నంబర్ .288, 20 సంవత్సరాలు గా టి. సత్తమ్మ మహిళా హోం గార్డ్ -795, 28 సంవత్సరాలుగా, పి. లక్ష్మి మహిళ హోం గార్డ్ -146, విధులు నిర్వహించడం జరిగింది. ఇట్టి హోంగార్డ్ లు ఈ రోజు ఉద్యోగ విరమణ […]
472 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 16 (24/7 న్యూస్ ప్రతినిధి): పోతుగల్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం క్రాంతి యూత్ ఆధ్వర్యంలో గణపతి నిమజ్జన కార్యక్రమం సందర్భంగా గణనాథుని లడ్డు వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో భాగంగా భాగ్యస్వాములైన జంగ మంజుల రాజు(ఖతార్ రిటని గల్ఫ్) గణనాథుని లడ్డూను 36100 రూపాయలకు కైవసం చేసుకున్నారు. Poll not found Telugu News 24/7 Telugu News 24/7
137 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 4, జాతీయ సిమ్మింగ్ పోటీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బంధనకల్ గ్రామానికి చెందిన బండి నర్సింలు ఉత్తమ ప్రతిభ కనబరిచి మూడు పథకాలను కైవసం చేసుకున్నాడు. దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న బండి నరసింహులు హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న ఐదవ ఆల్ ఇండియా మాస్టర్ గేమ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో సిమ్మింగ్ బ్యాక్ స్ట్రోక్ 100 మీటర్ 50 మీటర్ విభాగంలో ఉత్తమ ప్రతిభ […]