5 Viewsముస్తాబాద్, డిసెంబర్ 12 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏటా చర్చనీయాంశంగా మారాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాభివృద్ధిలో భాగంగా సర్పంచ్ పదవి కోసం అభ్యర్థులు చలితీవ్రతను లెక్కచేయకుండా ముందుకు దూసుకెళ్తున్నారు. మండల కేంద్రంలో 10 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా ఇందులో మూడు పార్టీలతో పాటు మరొకరు ఇండిపెండెంట్ గా ప్రచారం స్పీడ్ పెంచారు. మిగతా 6.మంది అభ్యర్థులు సాధారణంగా ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. కాగా మండలంలోని […]
హెచ్ఐవి వ్యాక్సినేషన్ అవగాహన శిక్షణ కార్యక్రమం
13 Viewsహెచ్ఐవి వ్యాక్సినేషన్ అవగాహన శిక్షణ కార్యక్రమం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో ఆడపిల్లల ఆరోగ్య రక్షణకు హెచ్ఐవి వ్యాక్సినేషన్ అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా స్థాయి కార్యక్రమంలో ప్రారంభించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత 14 సంవత్సరములు నిండిన ఆడపిల్లలకు సర్వైకల్ క్యాన్సర్ నివారణకై ఈ వ్యాక్సినేషన్ను ఉపయోగిస్తున్నట్లు దీనికోసం జిల్లా స్థాయిలో ట్రేన్నర్లతో శిక్షణ ఇప్పించినట్టు ఈ శిక్షణలో వైద్యులు సుప్రవైజర్లు ఫార్మసిస్టులు మరియు ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు జిల్లాలో […]
యువ సర్పంచ్ అభ్యర్థి గా మేడి సరిత రాజశేఖర్
10 Views యువ సర్పంచ్ అభ్యర్థి గా మేడి సరిత రాజశేఖర్ ప్రియమైన పెద్దలూ, గ్రామ ప్రజలూ, నా యువ మిత్రులారా ఈరోజు మీ ముందుకు నేను ఒక అభ్యర్థిగా కాకుండా,మీ సేవకుడిగా, మీ ఇంటి పిల్లాడిగా, మీ యువరాజ్యానికి ప్రతినిధిగా నిలబడుతున్నాను.ఈ గ్రామం నా పుట్టినిల్లు, ఈ గ్రామం నా గర్వం,ఈ గ్రామం నా భవిష్యత్.గ్రామం అభివృద్ధి చెందాలి అంటే యువత ముందుకు రావాలి, మార్పు రావాలి, దృష్టి ఉండాలి. అదే దృష్టితో నేను మీ […]
ఉంగరం గుర్తుకే ఓటు వేయండి.. యువతతో దూసుకు వెళ్తున్న ఈసరి కిరణ్
132 Views ప్రచారం జోరు… ఉంగరం గుర్తుకే ఓటు వేయండి ఆశీర్వదించండి..,. ఎల్లారెడ్డిపేట స్వతంత్ర సర్పంచ్ పార్టీ అభ్యర్థి ఈసరికిరణ్ ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తూ ఓటర్లను కలుస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. గెలిచిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామం అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. బ్యాలెట్ నెంబర్ వన్ మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని మండల ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి కిరణ్ కోరారు.. యువతకు […]
ఒకటో వార్డు మెంబర్ గా నల్లనాగుల నవనీత
44 Viewsఒకటో వార్డు మెంబర్ గా నల్లనాగుల నవనీత.. ఎల్లారెడ్డిపేట మండలం మేజర్ గ్రామపంచాయతీ ఒకటో వార్డ్ మెంబర్ అభ్యర్థిని నల్ల నాగుల నవనీతగా బరిలో ఉన్నారు. వార్డు సమస్యలను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజి, మురుగు నీటి కాల్వల గురించి గ్రామ సభ లో నిలదీస్తానని అన్నారు. స్టూల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
రామారం గ్రామ రూపు రేఖలు మారుస్తా…
12 Viewsగ్రామ సర్పంచ్ గా నన్ను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని లకముల కిష్టయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మేనిఫెస్టోను విడుదల చేస్తూ గ్రామంలో అండర్ డ్రైనేజీ, శివాలయం చుట్టూ సిసి రోడ్లు, రామారం నుండి సయ్యద్ నగర్ వరకు వీధిలైట్లు, గ్రామంలో రెండు ఐమాక్స్ లైట్లు, రామారం నుండి ఉదయపూర్ వరకు సిసి రోడ్డు, ఊర్లో పూర్తికాన్ని పనులు పూర్తి, రామారం నుండి రాంసాగర్ వరకు మట్టిరోడు, ఐకెపి స్థలం కేటాయింపు, అర్హులైన వృద్ధులకు […]
గ్రామ సర్పంచిగా అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా…
12 Viewsగ్రామ సర్పంచిగా నన్ను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని వీరారెడ్డిపల్లి సర్పంచ్ అభ్యర్థి పాపని నాగమణి వీరస్వామి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను సర్పంచ్గా ఎన్నికైన పక్షం గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. వీరారెడ్డిపల్లి గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే గ్రామ ప్రజలకు అండగా నిలబడి, సమస్యల పరిష్కారంలో ఆదరణ చూపిస్తానన్నారు. ప్రజల ఆపద, సంతోషాలలో ముందుండి కలిసి సహాయం చేయనున్నట్లు […]
మద్యం సేవించి వాహనాలు నడిపిన 04 గురికి ₹ 41,000/- రూపాయల జరిమానా.
34 Views సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 04 గురికి ₹ 41,000/- రూపాయల జరిమానా. సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 9, తెలుగు న్యూస్ 24/7 సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ , చౌరస్తాలలో రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా, నలుగురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ […]
ఎన్నికలు శాంతియుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయడమైనది.
150 Viewsఎన్నికలు శాంతియుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయడమైనది. సిద్దిపేట పోలీస్ కమిషనర్,ఐపిఎస్ ఎం విజయ్ కుమార్, సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 9, తెలుగు న్యూస్ 24/7 జిల్లాలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు గజ్వేల్, దౌల్తాబాద్, జగదేవ్ పూర్ , మర్కుక్ , ములుగు , రాయపోల్ , వర్గల్ మండలాల్లో 11-12-2025న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు జరగనున్న నేపథ్యంలో, ఎన్నికలు శాంతియుతంగా నిష్పక్షపాతంగా […]










