27 Viewsఇవి సాధారణ ఎన్నికలు కావు. బీసీ లకు, అగ్రవర్ణ పార్టీలకు జరుగుతున్న యుద్ధం. ప్రతి జనరల్ స్థానంలోనూ బీసీలను గెలిపించుకుందాం. అగ్రవర్ణ నాయకులను ఓడించి బీసీల ఐక్యతను చాటుదాం. యువతరానికి పిలుపునిస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ. తెలంగాణ రాష్ట్రం లో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఈ స్థానిక సంస్థల ఎన్నికలు బీసీలకు, అగ్రవర్ణాల నాయకుల పార్టీలకు జరుగుతున్న యుద్ధం అని మహేష్ వర్మ పేర్కొన్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన బీసీలకు […]
మంచిర్యాల జిల్లాలో భారత రాజ్యాంగం దినోత్సవం
28 Viewsమంచిర్యాల జిల్లాలో భారత రాజ్యాంగం దినోత్సవం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా లో భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసిన నా మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని దాని కాపాడే బాధ్యత సమాజాన్ని భారత దేశ ప్రజల మైన మనందరి పైన ఉందని రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక ఆర్థిక రాజకీయ సమస్యల పరిరక్షణ 1949 లో […]
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ని అమలు చేయాలి
16 Viewsరాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ని అమలు చేయాలి. అంబేద్కర్ విగ్రహానికి వినతి మంచిర్యాల జిల్లా. ఈరోజు సీసీసీ కార్నర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టిన అంశాలు అమలు చేయడం లో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ని నిరసిస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాం మేనిఫెస్టో లోని అంశాలు 1) మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్ట […]
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బీసీలకు వ్యతిరేకంగా తీసిన జీవో 46 ను రద్దు చేయాలి
9 Viewsస్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బీసీలకు వ్యతిరేకంగా తీసిన జీవో 46 ను రద్దు చేయాలి జీవో నంబర్ 46 పత్రాలను కాలబెట్టిన బీసీ జేఏసీ నాయకులు — బీసీ మహిళా జేఏసీ కన్వీనర్ అడ్వకేట్ పేరాo అలేఖ్య మంచిర్యాల జిల్లా. మంచిర్యాల బీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తా అన్న కాంగ్రెస్ పార్టీ, మొన్నటి రోజున జీవో నెంబర్ 46 జారీ చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ […]
ఆలయ కమిటీ అధ్యక్షులుగా టి ఎం డి
114 Viewsశ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులుగా టి ఎం డి లక్ష్మణ్ సిద్దిపేట జిల్లా, గజ్వేల్ నవంబర్ 24 సిద్దిపేట జిల్లా గజ్వేల్ గజ్వేల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ శాశ్వత సభ్యుల సమావేశం సోమవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి,కోశాధికారి ఎన్నికలు ఏకగ్రీవం చేశారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం కమిటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన టి […]
జిల్లా కలెక్టర్ ను సన్మానించిన డీఎంహెచ్వో సిబ్బంది
11 Viewsమంచిర్యాల జిల్లా కలెక్టర్ ను సన్మానించిన డీఎంహెచ్వో సిబ్బంది. మంచిర్యాల జిల్లా. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత మరియు వైద్యులు వైద్య సిబ్బంది జిల్లా కలెక్టర్ ని సన్మానించడం జరిగినది జిల్లా కలెక్టర్ కి కేంద్ర ప్రభుత్వము జాతీయ వాటర్ అవార్డ్స్ ను అందించడంలో భాగంగా మంచిర్యాల జిల్లాలో మారుమూల ప్రజలకు అందించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నందున జిల్లా కలెక్టర్ కి అవార్డు రావడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా […]
ఊరురా ఇందిరమ్మ చీరల పండగ
82 Viewsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన రాయపోలు ఏపిఎం యాదగిరి, టిపిటిసి రాష్ట్ర జనరల్ మైనార్టీ సెక్రెటరీ ఇక్బాల్ తో కలిసి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంతో పాటు ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని చీరలు పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. మహిళల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ అనేక పథకాలను […]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల ధర్మ యుద్ధం
26 Viewsఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల ధర్మ యుద్ధం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల ధర్మ యుద్ధం ఎం పి డి ఓ ఆఫీస్ ఉట్నూర్ యందు ఈ సమావేశము ఉదయం 11.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు జరిగింది ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, 9 తెగల మంచిర్యాల జిల్లా కోర్డినేటర్ శ్రీ ఆలం బాపు, గిరిజన […]
బీసీలను వంచిస్తున్న పాలకులకు బుద్ధి చెబుతాం
12 Viewsబీసీలను వంచిస్తున్న పాలకులకు బుద్ధి చెబుతాం. కాంగ్రెస్ బిజెపిలకు బీసీలపై సిద్ధ శుద్ధి లేదా ?. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయండి లేదంటే మీ కుర్చీలు ఖాళీ చేయండి. – బీసీ జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్ ఒడ్డేపల్లి మనోహర్ మంచిర్యాల జిల్లా. ఎన్నికల సమయంలో బీసీల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ బీసీ జపం చేసి కామారెడ్డిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలను ఎట్టి […]
50% సీలింగ్ జీవో పత్రాలను దహనం చేసిన బీసీ సంఘాలు
12 Views50% సీలింగ్ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో పత్రాలను దహనం చేసిన బీసీ సంఘం నాయకులు. మంచిర్యాల జిల్లా. ఈరోజు మంచిర్యాల్ పట్టణంలోని ఐబీ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రిజర్వేషన్లు 50 శాతం దాటద్దని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందో జీవోను జీవో ప్రతులను దహనం చేస్తూ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ సభ పేరుతో బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ […]










