30 Viewsగజ్వేల్ పట్టణంలో గాయత్రి సూపర్ మార్కెట్ మరియు పూజ స్టోర్ను దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సూపర్ మార్కెట్ యజమాని మాజీ ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ దాంపత్యం. విశాలమైన స్థలంలో ఆధునిక సౌకర్యాలతో ఈ సూపర్ మార్కెట్ ప్రారంభమైంది. ప్రజలకు అవసరమైన అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉండేలా సదుపాయాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, తాజా మాజీ జెడ్పిటిసి లింగాయపల్లి […]
నర్సింలు కుటుంబాన్ని పరామర్శించిన – అఖిలరాజు ఫౌండేషన్
31 Viewsసిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం, అల్వాల గ్రామంలో పాటి నర్సింలు (32) ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారికి ఇద్దరు కూతుర్లు హిమత (5), ప్రిన్సి (2), ఉన్నారు. వారి కుటుంబానికి అఖిల రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తౌడ సత్యనారాయణ 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల తాజా మాజీ సర్పంచ్ కిష్టయ్య, అఖిల రాజ్ ఫౌండేషన్ సభ్యులు సాయిలు, నాగరాజు, స్వామి, అశోక్, బాబు, రాజయ్య, రాజు, రాజయ్య, నర్సింలు తదితరులు […]
18 న జన్నారం బంద్ కార్యక్రమంలో పాల్గొనండి
29 Views18 న జన్నారం బంద్ కార్యక్రమంలో పాల్గొనండి మంచిర్యాల జిల్లా. మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ జన్నారం మండల కేంద్రంలో ఉన్న సమస్త వాణిజ్య వ్యాపార వర్ధక సముదాయాల నిర్వాహకులకు ప్రభుత్వ ప్రైవేట్ ఆధీనంలో ఉన్న పలు విద్యాసంస్థల నిర్వాహకులకు సమస్త బిసి సమాజం తరఫున చిన్న విన్నపం.బీసీ రిజర్వేషన్ విషయంలో హైకోర్టు సాక్షిగా జరిగిన కుట్రకు వ్యతిరేకంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా ఈ నెల 18 తారీఖున శనివారం రోజున బీసీ జేఏసీ […]
కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తులకే పదవి దక్కుతుంది.
62 Viewsనిత్యం ప్రజల్లో ఉండే ప్రజా నాయకులను డీసీసీకి ఎంపిక చేయడమే లక్ష్యమని ఏఐసీసీ అబ్జర్వర్, ఉత్తరాఖండ్ మహిళా అధ్యక్షురాలు జ్యోతి రౌటేల అన్నారు. మంగళవారం రోజున తొగుట మండలం రాంపూర్ (చెరుకు బాలమ్మ బాలకృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి దరఖాస్తుల స్వీకరణకి ముఖ్యఅతిథిగా వచ్చిన ఏఐసీసీ అబ్జర్వర్, ఉత్తరాఖండ్ మహిళా అధ్యక్షురాలు జ్యోతి రౌటేల, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పిసిసి కో-ఆర్డినేటర్ మహమ్మద్ నజీర్, డిసిసి అధ్యక్షులు […]
ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్
35 Viewsజిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గరీమ అగ్రవాల్ సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల పరిధిలోని దొమ్మట గ్రామ పంచాయతీని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి డ్రై డే చేయాలని, ఫాయింగ్ చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. లింగరాజుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా […]
ఆయిల్ పామ్ సాగు పై రైతుల అవగాహన సదస్సు
25 Viewsఆయిల్ ఫామ్ ద్వారా రైతులకు అధిక దిగుబడి వస్తుందని గజ్వేల్ సహాయ సంచాలకులు బాబు నాయక్ అన్నారు. మండల పరిధిలోని మంతూర్ గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగు పైన రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంతూర్ గ్రామంలో రైతు నాచగిరి తన 3.20 ఎకరాల తోటలో కేవలం ఆరునెల వ్యవధిలో సుమారు 1,85,000 ఆదాయాన్ని పొందాడని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగులో పాటించాల్సిన మెలుకువలు, లాభాలు, నికర ఆదాయం, మల్చింగ్ […]
సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది
34 Viewsఅఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేర్యాలలో వివిధ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది సిద్దిపేట జిల్లా, చేర్యాల అక్టోబర్ 14 చేర్యాల అఖిలభారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలో వివిధ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గౌతమి జూనియర్ కళాశాలలో సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామగల్ల నరేష్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖిలభారత విద్యార్థి సమైక్య […]
మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత
41 Viewsమృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన మేకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట జిల్లా, మర్కుక్ అక్టోబర్ 14 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన బ్యాగారి బాలకృష్ణ వయస్సు 58స, నిన్నరాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల్ బి ఆర్ ఎస్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్, మంగళవారం రోజు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారు. సోమా వెంకటేష్, […]
వీధి కుక్కలు దాడి చేసిన, పట్టించుకునే అధికారులు లేరా
58 Viewsవీధి కుక్కలు దాడి చేసిన సంబంధిత అధికారులు పట్టించుకోరా బహుజన లెఫ్ట్ పార్టీ సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 14 సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వీధి కుక్కలు విచ్చలవిడిగా వీధులలో తిరుగుతూ ప్రజలపై దాడి చేస్తున్నాయి .ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా బి ఎల్ పి నాయకులు శివరాత్రి శ్రీనివాస్, మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ సమీపంలో ఉన్న వడ్డెర కాలనీ ఒకటో వార్డుకు చెందిన స్థానికులు అనేకసార్లు కుక్కల దాడికి గురయ్యారు […]
ఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
33 Viewsఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు. మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, నీల్వాయి. ఇటీవల చనిపోయిన బిజెపి కార్యకర్త ఏట మధుకర్ కుటుంబాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, నీల్వాయి గ్రామానికి వచ్చి మధుకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తరువాత బిజెపి అధ్యక్షులు మాట్లాడుతూ మధుకర్ చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.










