25 Viewsబీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో శనివారం మండలంలో సంపూర్ణ బంద్ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బీసీ బంద్కు మద్దతు తెలుపాలని ఆయన కోరారు. ఊరూవాడా కదలి బీసీ హక్కుల కోసం బలమైన సంకేతాన్ని ఇవ్వాలన్నారు. బంద్ సందర్భంగా శాంతియుతంగా వ్యవహరించాలని, అత్యవసర సేవలకు మినహాయింపు […]
గోపాలమిత్ర సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా సింగం రాజు యాదవ్
196 Viewsసిద్దిపేట జిల్లా గోపాలమిత్ర సంఘం ఆధ్వర్యంలో అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికలు ఓటింగ్ పద్ధతిలో నిర్వహించారు, గోపాలమిత్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సింగం రాజు యాదవ్, కార్యదర్శిగా వై యాదగిరి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సింగం రాజు యాదవ్ మాట్లాడుతూ గోపాలమిత్ర సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా మరొకసారి నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, రైతులకు అండగా ఉంటూ, పాడి పశువుల రైతులకు నిత్యం సేవ చేస్తూ, అందరికీ మేలు చేసే విధంగా కృషి చేస్తామని, […]
అనస్థీషియా డే వేడుకలు ఘనంగా నిర్వహించిన టచ్ హాస్పిటల్
26 Viewsటచ్ హాస్పిటల్ – మంచిర్యాల అనస్థీషియా డే వేడుకలు ఘనంగా నిర్వహించిన టచ్ హాస్పిటల్. మంచిర్యాల: టచ్ హాస్పిటల్ లో అనస్థీషియా డే సందర్భంగా వైద్యులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డా. సాయి పల్లవి, డా. గ్రీష్మ, డా. శైలేష్, డా. మదన్, డా. చిరంజీవి, డా. సిద్ధార్థ్, డా. సత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా టచ్ హాస్పిటల్ వైద్య బృందం వైద్య సేవల ప్రాముఖ్యతను, ముఖ్యంగా అనస్థీషియా వైద్యుల […]
18న తలపెట్టిన బంద్కు నైతిక మద్దతు తెలిపిన మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ
25 Viewsబీసీల 42% రిజర్వేషన్ కోసం ఈ నెల 18న తలపెట్టిన బంద్కు నైతిక మద్దతు తెలిపిన మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ ఆదేశానుసారం ఈనెల 18 వ తేదీన బీసీ సంఘాలు జరపనున్న బంద్కు మంచిర్యాల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు తెలిపిన మంచిర్యాల పట్టణ అధ్యక్షులు గాదె సత్యం. ఈ […]
పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలి
27 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* హాజీపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ . పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు భరోసా కల్పించాలి. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలి: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్. ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి భరోసా కల్పించాలి అని రామగుండం పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ హాజిపూర్ […]
ప్రాథమిక పాఠశాలకు ఫ్యాన్లు బహుకరణ
22 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల రాంసాగర్లో ఇటీవల సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగా తరగతి గదులలో ఉన్న ఫ్యాన్లు దెబ్బతిన్నాయి అని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఫ్యాన్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆది రెడ్డి, కొండారి రమేష్ కి తెలియజేయగా వారు తక్షణమే స్పందించి ఒక్కొక్కరూ ఒక ఫ్యాన్ చొప్పున పాఠశాలకు అందజేశారు. వారి దాతృత్వానికి పాఠశాల ఉపాధ్యాయ బృందం, […]
18న బిసి రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి
60 Views 18న బిసి రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి బహుజన లెఫ్ట్ పార్టీ- బిఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 15 42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ చేర్చాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 18 బిసి రాష్ట్ర బంద్ కు మద్దతుగా బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు) బిఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ తెలిపారు.ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని […]
విధుల్లో ఉండి ఆఫీస్ లోనే చికెన్ మందు తెప్పించుకుని తాగుతున్న క్లస్టర్ కో ఆర్డినేటర్ విజయ్
86 Viewsబ్యాంకులో సేవలు నిల్లు ( ఆర్.బి.ఐ) స్థాపించిన కార్యాలయాల్లో మందు బాటిల్లు ఫుల్లు విధుల్లో ఉండి ఆఫీస్ లోనే చికెన్ మందు తెప్పించుకుని తాగుతున్న క్లస్టర్ కో ఆర్డినేటర్ విజయ్ మెదక్, సిరిసిల్ల,కరీంనగర్, సిద్దిపేట్ ఈ నాలుగు జిల్లాలకి విజయ్ కోఆర్డినేటర్ సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 15 సిద్దిపేట జిల్లా తెలంగాణ లోనే పేరుగాంచిన జిల్లాల్లో ఒకటి అలాంటి జిల్లాలో ప్రజలకు బ్యాంకు సేవలు అందనంత దూరంలో ఉన్నాయి. దానికి నిదర్శనం బ్యాంకుల్లో జరిగే పనులు […]
మాజీ ఎంపీపీ సంధ్యా రవీందర్ కుటుంబాన్ని పరామర్శించిన జర్నలిస్టులు
29 Viewsమాజీ ఎంపీపీ సంధ్యా రవీందర్ తల్లి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న దౌల్తాబాద్ మండల జర్నలిస్టులు బుధవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోవడం ఎంతో బాధాకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్క్లబ్ అధ్యక్షుడు లింగాల రాజిరెడ్డి, అధ్యక్షుడు బ్యాగరి శంభులింగం, కోశాధికారి ముద్రకోళ్ళ యాదగిరి, ప్రధాన కార్యదర్శి గణేష్ పంచమి తదితరులు పాల్గొన్నారు.










