35 Viewsమంచిర్యాల జిల్లా. బీసీ అలై బలై మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన “బీసీ అలై బలై” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ” సంగెం సూర్యారావు” ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువకప్పి సన్మానించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జి “మహేష్ వర్మ” మరియు జిల్లా నాయకులు పాకాల దినకర్, దాస్యపు దీపక్ కుమార్, పడాల శివతేజ, సీపతి సాయికుమార్, సోషల్ మీడియా ఇంచార్జి ఎండి […]
స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం – బిజెపి
20 Viewsఎలాంటి అడ్డంకులు లేకుండా బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ తోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి – రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు. మంచిర్యాల జిల్లా. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన జిల్లా నాయకులు మరియు మండల అధ్యక్షులతో ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు […]
చేబర్తిలో ఘనంగా దసరా పండుగ వేడుకలు
44 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో గురువారం దసరా పండుగ సందర్భంగా స్థానిక మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్థులు ఈ సందర్భంగా గ్రామ తాజా మాజీ సర్పంచ్ అశోక్, తాజా మాజీ ఉప సర్పంచ్ స్వామి, సీనియర్ నాయకుడు బబ్బూరి రాందాస్ గౌడ్, పద్మాకర్ రావు మాట్లాడుతూ అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయం సందర్భంగా విజయ దశమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అందులో […]
గంగమ్మ ఒడికి చేరిన బతుకమ్మలు
24 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో సద్దుల బతుకు పండుగలను ఘనంగా నిర్వహించారు. ముంగాజీపల్లి ఎస్సీ కాలనీలో సద్దుల బతుకమ్మ పండుగను కనుల పండుగగా నిర్వహించి, గునుగు, తంగేడు తీరోక పువ్వులతో బతుకమ్మను అలంకరిస్తూ ఆడపడుచులు ఎంతో ఇష్టమైన ఈ పండుగను ఆనందంతో, ఉత్సాహంతో జరుపుకున్నారు. చిన్నవారూ పెద్దవాళ్లూ తేడా లేకుండా కాలనీవాసులు సంప్రదాయాలకు అనుగుణంగా అందంగా అలంకరించి, సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు ఆడపడుచులు ఒక్కరోజు ఒక్కొక్క […]
గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు
25 Viewsమంచిర్యాల జిల్లా. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి,నివాళులు అర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య,మంచిర్యాల […]
జాతిపిత మహాత్మగాంధీ జయంతి వేడుకలు
25 Viewsజాతిపిత మహాత్మగాంధీ జయంతి వేడుకలు మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద మహాత్మగాంధీ జయంతి సందర్భంగా వారికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు.
పాములపర్తి విద్యానగర్ కాలనీలో ఘనంగా దసరా సంబరాలు
76 Viewsపాములపర్తి విద్యానగర్ కాలనీలో ఘనంగా దసరా సంబరాలు సిద్దిపేట జిల్లా, మర్కుక్ అక్టోబర్ 2 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామం విద్యానగర్ కాలనీ వాసులు విద్యానగర్ కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర, ఘనంగా దసరా సంబరాలు జరుపుకోవడం జరిగింది.శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు (లాటిన్ ) ఫాబేసి కుటుంబానికి చెందినది. హిందువులు ఈ చెట్టును విశేషంగా పూజిస్తారు. ఇది పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచిన స్థలం. ఈ చెట్టు […]
ఎంపీ వంశీ గడ్డం కృషితో రామగిరి ఖిల్లాకు రోప్వే ఆమోదం
24 Viewsఎంపీ వంశీ గడ్డం కృషితో రామగిరి ఖిల్లాకు రోప్వే ఆమోదం రామగిరి, తెలంగాణ: రామగిరి ఖిల్లా పర్యాటకాభివృద్ధి కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోప్వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు సాధనలో పలు స్థాయిల్లో నిరంతర కృషి చేసి, ప్రతిపాదనలు సమర్పించిన పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రధాన పాత్ర పోషించారు. ₹2.46 కోట్లు వ్యయంతో 2.1 కిలోమీటర్ల పొడవైన రోప్వే నిర్మాణం చేపడతారు. దీని ద్వారా కోట పాదాల నుండి కొండపై భాగానికి […]
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ప్రాతికేయుల సమావేశం
28 Viewsఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ప్రాతికేయుల సమావేశం మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ప్రాతికేయుల సమావేశం నిర్వహించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కీ,,శే శ్రీ కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ఆడపడుచులందరికీ బతుకమ్మ […]










