Breaking News

46 Views42% బీసీ రిజర్వేషన్ అమలకై అర్ధ నగ్న ప్రదర్శన. మంచిర్యాల జిల్లా. ఈరోజు మంచిర్యాల్ పట్టణంలోని ఐబి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్లను హైకోర్టు స్టే విధించడానికి నిరసిస్తూ అర్థనగ్న ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీసీలకు అనేక హామీలు ఇచ్చి విస్మరించింది అందులో భాగంగా 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ […]

Breaking News

బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తా రోకో

26 Viewsబీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో రాస్తా రోకో మంచిర్యాల జిల్లా. ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీసీ సమాజ్, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా లో బీసీలకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రాస్తరోకోను నిర్వహించడం జరిగింది ఈ సందర్భాన్ని ఉద్దేశించి. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్ , బీసీ జేఏసీ జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి మనోహర్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి […]

ప్రాంతీయం

విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

63 Viewsసిద్దిపేట జిల్లా వర్గల్ మండల పరిధిలోని నెంటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మహిళల రక్షణ, షీటీమ్ వివిధ విధులు, ర్యాగింగ్, ఇవిటిజింగ్, పోక్సో, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ నేరాలు, కొత్త చట్టాలు, సోషల్ మీడియా జాగ్రత్తల గురించిన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల భద్రత కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, విద్యార్ధులు చెడు అలవాట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్, మత్తు పదార్థాల వాడకం తప్పించాలని చెప్పారు. పిల్లలపై వేధింపులైతే వెంటనే […]

ప్రాంతీయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

38 Viewsమండల పరిధిలోని రాయపోల్, అనాజీపూర్ సబ్ స్టేషన్ లలో చేపట్టనున్న మరమ్మత్తుల కారణంగా ఈ రెండు సబ్ స్టేషన్ పరిధిలోగల రాయపోల్, తిమ్మక్ పల్లి, కొత్తపల్లి, అనాజీపూర్, మంతూర్ గ్రామాలలో శనివారం విద్యుత్ సరఫరాలో ఉదయం 9:00 గంటల నుంచి 11:00 గంటల వరకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ ఏఈఈ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు గృహ మరియు వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని […]

ప్రాంతీయం

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

34 Viewsసిద్దిపేట జిల్లా రాయపోలు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఐకెపి కేంద్రాలను తాసిల్దార్ కృష్ణమోహన్, ఎంపీడీఓ జేమ్లా నాయక్, ఏపీఎం యాదగిరి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాలైన రాయపోల్, రాంసాగర్, అంకిరెడ్డిపల్లి, టెంకంపేట్, ఆరెపల్లి, వడ్డేపల్లి, అనాజీపూర్, మంతూర్, తిమ్మక్ పల్లి, చిన్న మసాన్ పల్లి, కొత్తపల్లి, ఎల్కల్ గ్రామాలలో ఐకెపి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులకు ముఖ్యంగా వరి ధాన్యాన్ని దళారులను నమ్మి […]

ప్రాంతీయం

భక్తిశ్రద్ధలతో బొడ్రాయి అమ్మవారి ప్రతిష్ఠాపన వేడుకలు

32 Viewsదుబ్బాక గ్రామదేవత శ్రీశ్రీశ్రీ బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడింది. మహోత్సవం సందర్భంగా పలు పవిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ విశిష్ట వేడుకల్లో భాగంగా గవ్యాంత పూజలు, ఆవాహిత దేవతా పూజలు, మూలమంత్ర అధివాస హోమం భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ బొడ్రాయిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హోమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా […]

ప్రాంతీయం

ఎమ్మెల్యేకు వివాహ పత్రిక అందజేసిన రాయపోల్ బిఆర్ఎస్ నాయకులు

38 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని తిమ్మక్కపల్లి గ్రామానికి చెందిన కారుపాకుల శ్రీనివాస్ రెడ్డి కూతురు వివాహానికి రావాలని ఎమ్మెల్యేకు వివాహ పత్రికను అందజేసిన రాయపోల్ మండల బిఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జడ్పీటీసీ లింగయపల్లి యాదగిరి, ఇప్ప దయాకర్, జగపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Breaking News

మంఛిర్యాల సీజీఎస్టీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

15 Viewsమంఛిర్యాల సీజీఎస్టీ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం మంచిర్యాల జిల్లా. మంఛిర్యాల సెంట్రల్ జీఎస్టీ విభాగాధికారి శ్రీ టి. వి. రమణా రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్, మంఛిర్యాల డివిజన్ ఆధ్వర్యంలో, సూపరింటెండెంట్ అమన్ రాజ్, ఇన్స్పెక్టర్ వసంత్ మరియు మంఛిర్యాల డివిజన్ పరిధిలోని రేంజ్ అధికారులతో కలిసి ఈరోజు ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం వీ కన్వెన్షన్వ లో జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం 22.09.2025 తరువాత కేంద్ర […]

Breaking News

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే

17 Viewsస్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ 42 శాతం రిజర్వేషన్లపై స్టే విధించిన హైకోర్టు. మంచిర్యాల జిల్లా. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు గురువారం రోజు స్టే విధించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 పైన హైకోర్టు స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఆ తర్వాత పిటిషనర్లకు కౌంటర్లు దాఖలు చేసేందుకు రెండు వారాల గడువు ఇచ్చింది.

Breaking News

మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి ఎంపీ

22 Viewsఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ. న్యూయార్క్, అక్టోబర్ 2025: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల (United Nations General Assembly) కోసం అమెరికా పర్యటనలో ఉన్న పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు  గడ్డం వంశీ కృష్ణ , న్యూయార్క్‌లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీ […]