ప్రాంతీయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

30 Views

మండల పరిధిలోని రాయపోల్, అనాజీపూర్ సబ్ స్టేషన్ లలో చేపట్టనున్న మరమ్మత్తుల కారణంగా ఈ రెండు సబ్ స్టేషన్ పరిధిలోగల రాయపోల్, తిమ్మక్ పల్లి, కొత్తపల్లి, అనాజీపూర్, మంతూర్ గ్రామాలలో శనివారం విద్యుత్ సరఫరాలో ఉదయం 9:00 గంటల నుంచి 11:00 గంటల వరకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ ఏఈఈ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు గృహ మరియు వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని రైతులు, గ్రామస్తులు సహకరించాలని పేర్కొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *