153 Views సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రూ. 5 లక్షల చెక్కు అందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వరదలో మృతి చెందిన పశువుల యజమానులకు రూ. లక్ష 50 వేల పరిహారం చెక్కుల పంపిణీ గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద గల్లంతైయిన వ్యక్తి కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసింది. అలాగే వరదలో చనిపోయిన పశువుల యజమానులకు పరిహారం చెక్కులను […]
హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం – బిజెపి
33 Viewsఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం – బోర్లకుంట వెంకటేష్ నేత, మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయాలని, ఎన్టీఆర్ నగర్ నీట మునిగిన ఇండ్ల వరద బాధితులకు నష్టం పరిహారం మరియు వరదతో పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి […]
గణపతి నవరాత్రుల సందర్భంగా కుంకుమార్చన కార్యక్రమం
31 Viewsమంచిర్యాల. గణపతి నవరాత్రుల సందర్భంగా కుంకుమార్చన కార్యక్రమం. శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం గాంధీనగర్ మంచిర్యాల్ ఈరోజు గణపతి నవరాత్రులు భాగంగా స్వామివారి సన్నిధిలో భక్తులందరికీ కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేవాలయాల అర్చకులు ధూపం శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఆశీర్వచనం తీర్థ ప్రసాదం వితరణ చేయడం జరిగింది.
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు…!
33 Viewsజగదేవపూర్ : మండల కేంద్రంలో రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరుతూ జాతీయ రహదారి 200 మందికి పై ధర్నాకు దిగారు. ఈ క్రమంలో రైతులు వేకువజామునే సొసైటీ కార్యాలయం వద్దకు చేరుకోగా యూరియా బస్తాలు రాలేదు అని తెలియడంతో మూకుమ్మడిగా కలిసి వెళ్ళి ధర్నాకు దిగారు.రైతులకు బాసటగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులు. సీఎం డౌన్ డౌన్ అంటూ రైతులు ఆందోళన చేశారు, వ్యవసాయ అధికారి అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి మరో రెండు మూడు […]
ప్రజావాణితో సమస్యల పరిష్కారం
35 Viewsప్రజావాణితో సమస్యల పరిష్కారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మొత్తం 126 దరజాస్తుల రాక ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ప్రజావాణికి మొత్తం 126 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ శాఖకు 37, హౌసింగ్ శాఖకు 20, […]
బ్యాంకు నే ముంచిన బ్యాంకు మేనేజర్
434 Viewsఎస్బీఐ చెన్నూర్లో భారీ మోసం: ₹12.61 కోట్ల విలువైన బంగారం, నగదు అపహరణ; 44 మంది అరెస్ట్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చెన్నూర్ బ్రాంచ్లో జరిగిన భారీ గోల్డ్ లోన్ మరియు నగదు మోసం కేసును రామగుండం పోలీస్ కమిషనరేట్ ఛేదించింది. ఇందులో బ్రాంచ్ మేనేజర్, క్యాషియర్తో సహా మొత్తం 44 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 2025 ఆగస్టు 23న, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా ఇచ్చిన […]
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
27 Views సిరిసిల్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ విద్యాలయం పరిసరాలు పరిశుభ్రం చేయించాలని ఆదేశాలు ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సోమవారం ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం సిద్ధం చేసే గదికి వెళ్లారు. ఆహార పదార్థాలు సిద్ధం చేస్తుండగా, పరిశీలించారు. అనంతరం 6 నుంచి 10 తరగతి […]
కూతురి సారీ ఫంక్షన్ ఘనంగా చేయలేదనిమనస్థాపంతో తల్లి ఆత్మహత్య
261 Viewsకూతురి సారీ ఫంక్షన్ ఘనంగా చేయలేదనిమనస్థాపంతో తల్లి ఆత్మహత్య గొల్లపల్లిలో ఘటన తన కూతురు సారీ ఫంక్షన్ ఘనంగా చేయకుండా గృహ ప్రవేశంను ఘనంగా చేశాడని క్షణికావేశంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం జరిగినట్లు ఎస్ఐ రాహుల్రెడ్డి ఆదివారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం గొల్లపల్లికి చెందిన ఎనుగందుల భాస్కర్కు సిరిసిల్లకు చెందిన లావణ్యతో(40) 2010లో వివాహం జరిపించారు. వారికి కూతురు సాన్వి(13), కుమారుడు రిషిక్ జన్మించారు. ఇదే నెలలో జరిగిన సారీ […]
భక్తి మార్గం తోనే సమాజం లో శాంతి – మంచిర్యాల ఆర్డీవో
27 Viewsమంచిర్యాల. భక్తి మార్గం తోనే శాంతి, సౌర బ్రాతృత్వం – మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు భక్తి మార్గం తోనే సమాజం లో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొంటుందని మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రం లో వంద ఫీట్ల రోడ్డు లో గల అంజనీ పుత్ర సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గణ నాథునికి మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 3000మందికి అన్నదాన కార్యక్రమం స్వయంగా వడ్డించి ప్రారంభించారు. ఈ సందర్భంగా […]
రాయపోల్ ఎంపీడీఓ బాలయ్య పదవి విరమణ
23 Views ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణలు సహజమేనని సీఈఓ రమేష్, డిపిఓ దేవకీ దేవిలు అన్నారు. రాయపోల్ మండల మండల ఎంపీడీవోగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన పోతరాజు బాలయ్యకి రాయపోల్ మండల పరిధిలోని ఓ ప్రైవేట్ పంక్షన్ హాల్లో శనివారం సన్మాన కార్యక్రమ సభను ఏర్పాటు చేశారు. సభ అధ్యక్షులుగా మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్ వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు పనిచేస్తున్నప్పుడు చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. […]










