159 Viewsముస్తాబాద్ జనవరి 22 (24/7న్యూస్ ప్రతినిధి): వృద్దురాలిని దారి అడుగుతు ఆమె మేడలోని బంగారు గొలుసు దొంగలించిన ఇద్దరు నిందుతులకు సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ 13 నెలల జైలు శిక్షతో పాటు రెండు వందలరూపాయల జరిమానా విధించినట్లు ముస్తాబద్ ఎస్.ఐ గణేష్ తెలిపారు. వివరాల ప్రకారం ముస్తాబద్ మండలం గూడెం గ్రామానికి చెందిన బోప్ప మల్లవ్వ తన ఇంటి ముందు కూర్చొని ఉండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మ్యాన శివ, కూరపాటి నరేష్ […]
అన్ని రకాల నానాలతో అయోధ్య రాముని అద్భుత రూపం
66 Viewsఅన్ని రకాల నానాలతో అయోధ్య రాముని అద్భుత రూపం రూపొందించి భక్తిని చాటుకున్న రామకోటి రామరాజు 11వేల నానాలతో అయోధ్య రాముని ప్రతిరూపం సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ జనవరి 23 అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్టాపన ప్రథమ వార్షికోత్సవ శుభ సందర్బాన్ని పురస్కరించుకొని అయోధ్య బాలరాముని అద్భుత చిత్రాన్ని అన్ని రకాల పాత నాణాలను ఉపయోగించి 11వేల నానాలతో అత్య అద్భుతంగా రూపొందించి రామకోటి కార్యాలయంలో బుధవారం నాడు ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన సిద్దిపేట […]
సుభాష్ చంద్రబోస్ జయంతి విజయవంతం చేద్దాం
120 Viewsసుభాష్ చంద్రబోస్ జయంతి విజయవంతం చేద్దాం — మంజుల శ్రీరాములు సిద్దిపేట జిల్లా జనవరి 22 సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు విజయవంతం చేయాలని తాజా మాజీ సర్పంచ్ మంజుల శ్రీరాములు అన్నారు, సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లి గ్రామంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ మంజుల శ్రీరాములు మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు గురువారం నిర్వహించడం జరుగుతుందని స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించే […]
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిచే ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం
114 Viewsప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిచే ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం -ఈనెల 26వ తేదీ నుండి నాలుగు పథకాలు అమలు -మర్కుక్ మండల తహశీల్దార్ ఆరీఫా అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ జనవరి 22 ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిచే ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈనెల 26వ తేదీ నుండి నాలుగు పథకాలు అమలు జరగబోతుందని, మర్కుక్ మండల తహశీల్దార్ ఆరీఫా అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేపర్తి గ్రామంలో నిర్వహించిన ప్రజా […]
సిద్దిపేట జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముడవ రోజు రిలే నిరాహార దీక్ష
69 Viewsతెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిద్దిపేట జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముడవ రోజు రిలే నిరాహార దీక్ష సిద్దిపేట జిల్లా జనవరి 22 తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిద్దిపేట జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముడవ రోజు రిలే నిరాహార దీక్షలు, ఎస్సి ఆఫీసు విద్యుత్ భవన్ ముందు ప్రారంభించడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలను( యూ […]
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు “సంవిధాన్ గౌరవ్ అభియాన్” కార్యక్రమం
72 Viewsభారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు “సంవిధాన్ గౌరవ్ అభియాన్” కార్యక్రమం సిద్దిపేట్ జిల్లా జనవరి 22 భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు “సంవిధాన్ గౌరవ్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గంగాడి మోహన్ రెడ్డి,ఆదేశానుసారం కుకునూరుపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు సంపత్ రెడ్డి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు ఏలేశ్వరం నాగరాజు, ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా […]
వేలాలా మహాశివ రాత్రి జాతర ఘనంగా నిర్వహించాలి
76 Viewsమంచిర్యాల జిల్లా: జైపూర్ మండలంలోని వేలాలా గ్రామంలో నిర్వహించనున్న మహాశివ రాత్రి జాతర సందర్బంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పలు శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. వేలాలా గట్టు మల్లన్న జాతరను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన వివేక్ వెంకటస్వామి.జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల డీసీపీ, డీ ఎఫ్ ఓ, దేవాదాయ శాఖ […]
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అంబర్ పేట గ్రామంలో యువకులకు, గ్రామ ప్రజలకు అవగాహన
51 Viewsజాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అంబర్ పేట గ్రామంలో యువకులకు, గ్రామ ప్రజలకు అవగాహన -గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి సిద్దిపేట్ జిల్లా గౌరారం జనవరి 22 సిద్దిపేట జిల్లా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా గౌరారం ఎస్ఐ కరుణాకర్ రెడ్డి, సిబ్బందితో కలిసి అంబర్ పేట గ్రామంలో యువకులకు, గ్రామ ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ప్రతి వాహనదారుడు నిబంధనలను పాటించాలని సూచించారు. త్రిబుల్ […]
గ్రామ సభను సందర్శించిన గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి
79 Viewsమంగోల్ గ్రామంలో గ్రామ సభను సందర్శించిన గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి సిద్దిపేట్ జిల్లా జనవరి 22 సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగోల్ గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామ సభను సందర్శించిన గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి, తొగుట సిఐ లతీఫ్, ఈ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న కుకునూరు పల్లి ఎస్ఐ శ్రీనివాస్ కు మరియు సిబ్బందికి ప్రశాంతమైన వాతావరణంలో సభ నిర్వహించడానికి తగు సూచనలు సలహాలు చేశారు.










