రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

53 Views– నకిర్త ప్రభు సిద్దిపేట జిల్లా ,ములుగు మండల్, కొత్తూర్ గ్రామానికి చెందిన వీరవైన శ్రీ రాములు గుండెపోటుతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ నాయకులు నకిర్త ప్రభు మృతుని కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ( వీరవైన బాబు కి) 5000/- రూపాయల ఆర్థిక సాయం అందజేయటం జరిగింది. వీరి వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బక్క విష్ణు , కొట్టురి నాగేష్ , గుంటి ప్రభాకర్ , గుంటి రాము […]

రాజకీయం

గంగాధర్ పల్లి ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు

62 Views– తాటికొండ రమేష్ గౌడ్ సిద్దిపేట జిల్లా,ములుగు మండల్, గంగాధర్ పల్లి లో మహాశివరాత్రి సందర్భంగా గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నది బీ ఆర్ ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ తాటికొండ రమేష్ గౌడ్ , మాజీ ఉప సర్పంచ్ పూరెల్లి సుదర్శన్ రాణి,పూరెల్లి శ్రీకాంత్ రెడ్డి మాజీ (5) వార్డ్ నెంబర్ తాటికొండ నరేష్ గౌడ్ పార్టీ సీనియర్ నాయకులు.

రాజకీయం

కొత్తూరు గ్రామ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు

101 Views– నకీర్త ప్రభు సిద్దిపేట జిల్లా,ములుగు మండలం,కొత్తూర్ గ్రామ ప్రజలందరికీ మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన నకీర్త ప్రభు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు .

ప్రాంతీయం

శక్తి కేంద్రం ఇన్చార్జి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులకు సన్మానం…

123 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 26 (24/7న్యూస్ ప్రతినిది): రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపీని కలిసి మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన పోతుగల్ గ్రామానికి చెందిన బీజేపీ శక్తి కేంద్రం ఇంచార్జి, చీకోటి మహేష్, బూతు కమిటీల అధ్యక్షులు నేడు బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపిని మార్యాదపూర్వకంగా కలిసి, మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన సందర్బంగా వారిని శాలువాతో సత్కరించి, సన్మానం చేశారు.

ప్రాంతీయం

ఎండుతున్న వరిపొలాలు మండుతున్న రైతు కడుపులు.. చెరువు నింపాలని వేడుకోలు…

262 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 26 (24/7న్యూస్ ప్రతినిధి): యాసంగి సీజన్‌లో రైతులు సాగు చేసిన పంటలకు నీరందక ఎండిపోతున్నా ఎవరు పట్టించుకోరా.. బంధనకల్ గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను పరిశీలించే వారేరని రైతులం తెచ్చినప్పులు ఎలా తీర్చాలంటున్నామన్నారు. ఈ సందర్భంగా గ్రామ రైతులు మాట్లాడుతూ ఎన్నో కష్టాలుపడి లక్షలు వెచ్చించి పంటలుసాగు చేస్తున్నామని తీరా పంటచేతికొచ్చే సమయంలో నీరందక ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం దేవుడెరుగు గాని.. వంటలు ఎండాక […]

ప్రాంతీయం

మృతుని రైతు కుటుంబానికి లక్ష రూపాయలు చెక్కును అందించిన అధికారులు…

144 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 25 (24/7న్యూస్ ప్రతినిది); ముస్తాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామ నివాసి అయిన జెల్ల దేవయ్య అనేరైతు అప్పులు అధికమవడంతో ఇటీవల ఆత్మహత్య చేసుకొని మృతి చెందడంపట్ల జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అతని భార్యకు స్థానిక మండల అధికారులు1,లక్ష రూపాయలగల మంజూరు చేసిన చెక్కును వారి నివాసంలో అందించారు.

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

రాచర్ల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం..

158 Views రాచర్ల జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం మండలంలోని రాచర్ల జూనియర్ కళాశాల లో జరిగిన ద్వితీయ సంవత్సరం విద్యార్థుల విడుకోలు సమవేశం ఘనంగా జరిగింది..కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని, విద్యార్థులు నృత్యలు చేసి పండుగ వాతావరణంను ఎర్పార్చారు..ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వై. శ్రీనివాస్ గారు విచ్చేసి పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, మంచి ఫలితాలు సాధించాలని ఉదాహరనలతో మెలుకువలు నింపాపరు, తర్వాత పోయిన విద్యసంవత్సరం లో స్టేట్ ర్యాంక్స్, […]

ప్రాంతీయం

అధికారులకు సూచనలు చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే

86 Viewsమంచిర్యాల జిల్లా. మహాశివరాత్రికి సంబంధించి అధికారులతో సూచనలు చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ నగర్ రావు. మహాశివరాత్రి పర్వదినాన గోదావరి నది తీరంలో కొనసాగే జాతరకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఆసౌకార్యాలు లేకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు సూచించారు. గోదావరి నది తీరాన ఆచరించే స్నాన ఘట్టాలను ఆయన పరిశీలించారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.